జిల్లా-వార్తలు

  • Home
  • మహిళల అభ్యున్నతే ప్రభుత్వ థ్యేయం

జిల్లా-వార్తలు

మహిళల అభ్యున్నతే ప్రభుత్వ థ్యేయం

Feb 1,2024 | 23:41

ప్రజాశక్తి-దొనకొండ : మహిళల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. దొనకొండ సచివాలయం వద్ద డ్వాక్రా మహిళలకు నాల్గో విడత అసరా…

కెఎస్‌.భరత్‌కు ఘనసత్కారం

Feb 1,2024 | 23:38

ప్రజాశక్తి -పిఎం పాలెం: భారత్‌, ఇంగ్లండ్‌ రెండో టెస్ట్‌మ్యాచ్‌లో సొంతగడ్డపై తొలిమ్యాచ్‌ ఆడుతున్న క్రికెటర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ను గురువారం ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌…

ఆదరిస్తే అభివృద్ధి చేసి చూపుతా : ఉగ్ర

Feb 1,2024 | 23:37

ప్రజాశక్తి -కనిగిరి : తనను ఆదరిస్తే కనిగిరి నియోజకవర్గాన్ని అభివద్ధి చేసి చూపిస్తానని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు.…

నేటి నుంచి రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు

Feb 1,2024 | 23:27

ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక జివిఎంసి మినీ క్రికెట్‌ స్టేడియంలో ఈ నెల 2 నుంచి 4వరకు రాష్ట్రస్థాయి రగ్బీ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహించనున్నట్లు రగ్బీ…

ఆయుర్వేద ఔషధ పరిశోధనల్లో సిసిఆర్‌ఎస్‌ కృషి

Feb 1,2024 | 23:26

గీతం అంతర్జాతీయ సదస్సులో ఆయిష్‌ డైరక్టర్‌ డాక్టర్‌ బాబు ప్రజాశక్తి -మధురవాడ : దేశంలోని ఔషధ పరిశోధనలు సామాన్య ప్రజలకు చేరువ కావడానికి కేంద్ర ప్రభుత్వ ఆయుష్‌…

హిందీభాష ప్రాముఖ్యత ఎనలేనిది

Feb 1,2024 | 23:24

శాస్త్రీయ ఆలోచనలు, సమాచార మార్పిడిలోహిందీభాష ప్రాముఖ్యత ఎనలేనిది ఎన్‌ఎస్‌టిఎల్‌లో సంయుక్త రాజ్యభాష సైంటిఫిక్‌, టెక్నికల్‌ సెమినార్‌ ప్రజాశక్తి -కరాస/ఎంవిపి కాలనీ : దేశంలో సంక్లిష్టమైన శాస్త్రీయ ఆలోచనలు,…

అధ్వాన రహదారులతో అవస్థలు

Feb 1,2024 | 23:18

ప్రజాశక్తి- కోటవురట్ల:కొడవటిపూడి శివారు గిరిజన గ్రామం కోదండరామపురం రోడ్డు నిర్మాణం గడిచిన నాలుగైదు సంవత్సరాలుగా అసంపూర్తిగా నిలిచి పోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసంపూర్తిగా రోడ్డు…

ఉపాధి హామి పనులు ప్రారంభించాలి

Feb 1,2024 | 23:16

    ప్రజాశక్తి -నక్కపల్లి:జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు ప్రారంభించి కూలీలకు పనులు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం…

మెగా పేరుతో దగా

Feb 1,2024 | 23:13

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: పాదయాత్రతో పాటు గత శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి…