జిల్లా-వార్తలు

  • Home
  • ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

జిల్లా-వార్తలు

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Jan 7,2024 | 23:37

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: స్థానిక డిఆర్‌ఎంఎం మున్సిపల్‌ హై స్కూల్‌లో 1974లో పదోతరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆనాటి…

9నుండి జాతీయ స్థాయి టి20క్రికెట్ టోర్నమెంట్‌

Jan 7,2024 | 23:36

ప్రజాశక్తి – పంగులూరు ఈనెల 9నుండి 16వరకు కొండ మంజూరు క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో కొండ మంజులూరు గ్రామంలో పానెం హనిమిరెడ్డీస్ ప్రీమియం లీగ్, భారతదేశ స్థాయిలో…

హామీలు వదిలేసిన ప్రభుత్వం

Jan 7,2024 | 23:35

ప్రజాశక్తి – చీరాల ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికారం వచ్చాక వాటిని గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా జగన్‌ వ్యవహరిస్తున్నారని సీఐటీయు అధ్యక్షులు ఎన్ బాబురావు అన్నారు.…

ఆస్ట్రేలియాలో టిడిపి అభివృద్ధికి కృషి

Jan 7,2024 | 23:34

ప్రజాశక్తి – పంగులూరు ఆస్ట్రేలియాలో టిడిపి అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆస్ట్రేలియా టిడిపి ఇంచార్జ్ యెనికపాటి వెంకటేష్ అన్నారు. ఆస్ట్రేలియాలో స్థిరపడి, తన వంతుగా అక్కడ టిడిపి…

ఎస్మాపై నిరసనాగ్రహం

Jan 7,2024 | 23:29

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: అంగన్‌వాడీ ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇందులో భాగంగా జీవో నెంబర్‌ 2ను విడుదల చేసిందని సిఐటియు జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు విమర్శించారు.…

తుని సభను విజయవంతం చేయాలి

Jan 7,2024 | 23:05

ప్రజాశక్తి – కాకినాడ ఈ నెల 10న తుని నియోజకవర్గంలో జరుగుతున్న సభను విజయవంతం చేయాలని మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. టిడిపి కార్యాలయంలో అర్బన్‌…

ఎస్మా ప్రయోగంపై అంగన్‌వాడీల ఆగ్రహం

Jan 7,2024 | 23:04

ప్రజాశక్తి – యంత్రాంగం అంగన్‌వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై అంగన్‌వాడీల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడితే పోయేదేమి లేదు…బానిస సంకెళ్లు తప్ప అంటూ…

4 లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

Jan 7,2024 | 23:02

ప్రజాశక్తి – కాకినాడ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని ఎపిఎంఎస్‌ఆర్‌యు జనరల్‌ బాడీ సమావేశం డిమాండ్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌…

రేపట్నుంచి జాతీయస్థాయి టెన్నికాయిట్‌ పోటీలు

Jan 7,2024 | 23:01

హాజరు కానున్న 23 రాష్ట్రాల క్రీడాకారులు ప్రజాశక్తి – పలాస జాతీయస్థాయి టెన్నికాయిట్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదికగా నిలిచింది.…