జిల్లా-వార్తలు

  • Home
  • అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌ విగ్రహాల ఆవిష్కరణ

జిల్లా-వార్తలు

అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌ విగ్రహాల ఆవిష్కరణ

Jan 27,2024 | 00:05

పాల్గొన మంత్రి విశ్వరూప్‌, ఎంఎల్‌సి తోట తదితరులు ప్రజాశక్తి-మండపేట స్థానిక వాణీమహల్‌ జంక్షన్‌లో రాజ్యాంగం నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌…

చిత్తూరులో చిక్కని ఓటరు నాడి

Jan 27,2024 | 00:04

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో 172వ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థుల విషయంలో ప్రధాన పార్టీలు ఆచీతూచీ అడుగేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి…

బకాయిలు చెల్లిస్తారా.. బుకాయిస్తారా.!

Jan 27,2024 | 00:03

శ్రీ పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని యూటీఎఫ్‌ నేతల డిమాండ్‌శ్రీ చిత్తూరులో భారీ ర్యాలీ, నిరసనప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు చెల్లిస్తారా.. లేదా అంటూ ప్రభుత్వాన్ని…

ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం కాపాడాలి

Jan 27,2024 | 00:03

మాట్లాడుతున్న కె.కృష్ణవేణ ప్రజాశక్తి -మామిడికుదురు ప్రభుత్వం ఎటు వంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా ఉద్యోగుల హక్కులు కాపాడాలని అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.…

మురిసిన త్రివర్ణం

Jan 27,2024 | 00:01

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. శుక్రవారం పోలీస్‌ పెరేడ్‌గ్రౌండ్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅథితిగా…

కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన

Jan 26,2024 | 23:59

అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రజాశక్తి-అమలాపురం బిజెపి మతోన్మాద, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్‌ మోరా, కార్మిక,…

రోడ్లు వేస్తేనే.. ఓట్లు వేస్తాం..

Jan 26,2024 | 23:59

ప్రజాశక్తి- తాళ్లరేవుఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకుండానే ఎంఎల్‌ఎ సహా పలువురు ప్రజాప్రతినిధులకు నిరసన సెగ తగిలింది. తమ గ్రామానికి రోడ్డు వేస్తేనే ఓట్లు వేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులను…

హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

Jan 26,2024 | 23:58

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి42 రోజులు జరిగిన అంగన్వాడీల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తక్షణం ఆదేశాలు జారీ చేయాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌…

ఘనంగా గణతంత్ర వేడుకలు

Jan 26,2024 | 23:56

ప్రజాశక్తి-యంత్రాంగం 75వ గణతంత్ర దినోత్సవాలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో అధికారులు, నాయకులు త్రివర్ణపతాకాలను ఆవిష్కరించారు. ఉత్తమ సేవలందించిన పలువురు అధికారులకు…