జిల్లా-వార్తలు

  • Home
  • సత్తెనపల్లిలో ప్రధాని మోడీ శవయాత్ర

జిల్లా-వార్తలు

సత్తెనపల్లిలో ప్రధాని మోడీ శవయాత్ర

Feb 27,2024 | 00:15

మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సంఘాలు ప్రజాశక్తి-సత్తెనపల్లి : ఢిల్లీ సరిహద్దులలో నిరసన తెలుపుతున్న రైతులపై దాడులు చేయించి ఒక యువరైతు మృతికి కారణమైన హంతకుడు, కార్మిక…

మక్కెనకు రూ.40 లక్షలిచ్చాం : ఎమ్మెల్యే

Feb 27,2024 | 00:15

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రజాశక్తి – వినుకొండ : ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుకు తాను రూ.40 లక్షలిచ్చానని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు…

నేను, ఎంపీ కలిసి టిడిపిలో చేరతాం : మక్కెన

Feb 27,2024 | 00:14

మాట్లాడుతున్న మక్కెన మల్లికార్జునరావు, పక్కన జీవీ ఆంజనేయులు ప్రజాశక్తి – వినుకొండ : చంద్రబాబు ద్వారానే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని నమ్మి టిడిపిలో చేరుతున్నానని మాజీ ఎమ్మెల్యే…

3న పల్స్‌పోలియో

Feb 26,2024 | 23:43

శ్రీకాకుళం అర్బన్‌ : మార్చి 3న అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం తప్పని సరని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌…

‘స్పందన’కు 192 వినతులు

Feb 26,2024 | 23:41

కలెక్టర్‌కు వివరిస్తున్న తేజేశ్వరరావు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ పొందూరు మండలంలో కనిమెట్టలో మూడేళ్ల క్రితం మ్యూటేషన్‌ దాఖలు చేసినా ఇప్పటికీ పరిష్కరించలేదని అన్నెపు మాధవి ఆవేదన వ్యక్తం…

రాష్ట్ర భాగస్వామ్యం లేకుండా రైల్వే అభివృద్ధి

Feb 26,2024 | 23:39

పాల్గొన్న స్పీకర్‌ సీతారాం, ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ప్రజాశక్తి- ఆమదాలవలస రాష్ట్ర భాగస్వామ్యం లేకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైల్వేస్టేషన్ల అభివృద్ధిని కొనసాగిస్తున్నారని పార్లమెంట్‌…

కాశీబుగ్గలో భారీ చోరీ

Feb 26,2024 | 23:36

పరిశీలిస్తున్న క్లూస్‌ టీమ్‌ రూ.10 లక్షల నగదు అ15 తులాల బంగారం 4 కిలోల వెండి అపహరణ ప్రజాశక్తి- పలాస పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పోతనపల్లి వీధిలో…

రైస్‌, ఆయిల్‌ మిల్లు కార్మికుల ధర్నా

Feb 26,2024 | 23:33

ధర్నా నిర్వహిస్తున్న కార్మికులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ రాష్ట్ర ప్రభుత్వం రైస్‌ అండ్‌ ఆయిల్‌ మిల్లు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని…

బాల్య వివాహాల నియంత్రణకు పటిష్ట చర్యలు

Feb 26,2024 | 23:33

ప్రజాశక్తి-పాడేరు:బాల్య వివాహల నివారణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని ఆంధ్ర ప్రదేశ్‌ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు వెల్లడించారు. స్థానిక కాఫీ హౌస్‌లో సోమవారం…