జిల్లా-వార్తలు

  • Home
  • హామీలు అమలు మరిచి.. అమానుష దాడులా?

జిల్లా-వార్తలు

హామీలు అమలు మరిచి.. అమానుష దాడులా?

Feb 23,2024 | 21:54

ప్రజాశక్తి – భీమవరం నాడు ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఢిల్లీ వెళ్తున్న రైతులపై హర్యానా పోలీసులు దుర్మార్గంగా కాల్పులు జరిపి యువరైతు శుభ్‌కరణ్‌…

గ్రూప్‌-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Feb 23,2024 | 21:53

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ ప్రజాశక్తి – భీమవరం ఎపిపిఎస్‌సి గ్రూప్‌-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణపై…

ఎత్తిపోతల రైతులకు న్యాయం చేయాలి

Feb 23,2024 | 21:51

భూ నిర్వాసిత రైతుల సమావేశం డిమాండ్‌ చింతలపూడి : చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు తీవ్ర అన్యాయం జరిగినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని…

భవన నిర్మాణ కార్మికునికి ‘మానవత’ సాయం

Feb 23,2024 | 21:49

ప్రజాశక్తి – భీమడోలు స్వచ్ఛంద సంస్థ భీమడోలు మానవత శాఖ రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టనుందని సంస్థ అధ్యక్షులు వట్టి సుగుణాకర్‌ తెలిపారు. సేవా…

‘న్యాయం చేయాలని వృద్ధురాలు ఆవేదన’

Feb 23,2024 | 21:47

ప్రజాశక్తి – బుట్టాయగూడెం తల్లిదండ్రుల నుంచి తనకు వచ్చిన భూమిని కాజేయాలని తన పెద్దనాన్న కుమారుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని బుట్టాయగూడెం మండలం, సీతారామనగరానికి చెందిన గంధం…

కార్యకర్తల కోసమే పోటీ : బొల్లినేని

Feb 23,2024 | 21:47

ఫొటో : అభివాదం చేస్తున్న టిడిపి నేతలు కార్యకర్తల కోసమే పోటీ : బొల్లినేని ప్రజాశక్తి-ఉదయగిరి : యువగళం పాదయాత్రలో కార్యకర్తల కోసం రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా…

జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మెరుగైన వైద్యం

Feb 23,2024 | 21:46

ప్రజాశక్తి – జీలుగుమిల్లి జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని ఎంపిపి కోర్స పోసమ్మ తెలిపారు. శుక్రవారం మండలంలోని వంకవారి…

నీటి సమస్యను పరిష్కరించాలని వినతి

Feb 23,2024 | 21:45

ఫొటో : కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న బాధితులు నీటి సమస్యను పరిష్కరించాలని వినతి ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు పట్టణంలోని టిడ్కో గృహాలలో నివసిస్తున్న ప్రజలు నీటి…

ఎన్‌సిసి వాలంటీర్ల ప్రత్యేక శిబిరం

Feb 23,2024 | 21:45

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌ నూజివీడు పట్టణంలోని ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాల ఎన్‌సిసి యూనిట్‌ ఈనెల 23 నుంచి 29వ తేదీ వరకు ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు…