జిల్లా-వార్తలు

  • Home
  • స్ట్రాంగ్‌రూమ్‌కు ఇవిఎం, వివిప్యాట్‌లు

జిల్లా-వార్తలు

స్ట్రాంగ్‌రూమ్‌కు ఇవిఎం, వివిప్యాట్‌లు

Apr 16,2024 | 23:14

ప్రజాశక్తి – కాకినాడ కాకినాడ సిటీ నియోజక వర్గానికి సంబంధించిన ఇవిఎం, వివి ప్యాట్‌లను మంగళవారం మెక్లారిన్‌ స్కూల్‌ ఆవరణలోని డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఉన్న తాత్కాలిక స్ట్రాంగ్‌…

గౌహతి ట్రైన్‌లో గర్భిణీ ప్రసవం

Apr 16,2024 | 23:11

ప్రజాశక్తి – కోటనందూరు బెంగళూరు నుంచి కృష్ణగంజి వెళుతున్న గౌహతి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో మంగళవారం నిండు గర్భిణీ ప్రసవించి ఆడబిడ్డకు జన్మ నిచ్చిందని తుని రైల్వే ఎస్‌ఐ…

విజిలెన్స్‌ బృందాలు అప్రమత్తంగా ఉండాలి

Apr 16,2024 | 23:11

కృష్ణాజిల్లా ఎన్నికల అధికారి బాలాజీ ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) ఎన్నికలలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా విజిలెన్స్‌ బందాల అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని…

టిడిపికి ఇవే చివరి ఎన్నికలు

Apr 16,2024 | 23:10

ఆమదాలవలస : ప్రచారం చేస్తున్న సీతారాం ప్రజాశక్తి- ఆమదాలవలస, పొందూరు పురపాలక సంఘంలోని 16వ వార్డు పరిధిలో డాబాల వారి వీధి, కుసుమంచి వారి వీధి, మార్కెట్‌…

ప్రజా సమస్యలు పట్టని వారిని ప్రశ్నించండి

Apr 16,2024 | 23:10

గన్నవరం నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి వెంకటేశ్వరరావు ప్రచారం ప్రజాశక్తి..గన్నవరం, ఉంగుటూరు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కేవలం ఎన్నికలప్పుడే ప్రజలు గుర్చుకు వచ్చే నేతలను ఓట్లు అభ్యర్థించడానికి వచ్చిన…

పారిశుధ్యం అద్వానం

Apr 16,2024 | 23:09

ప్రజాశక్తి – పెద్దాపురం పట్టణ శివారులోని తలుపులమ్మ కాలనీలో పారిశుధ్య నిర్వహణ పట్ల మున్సిపల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చెత్త పోగులు పేరుకుపోయి దుర్వాసనతో ప్రజలు అవస్థలు…

ప్రభుత్వాల విధానాలతో ప్రజలపై భారాలు

Apr 16,2024 | 23:09

సిపిఎం సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు  ప్రజాశక్తి-అజిత్‌సింగ్‌నగర్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న విధానాల వల్ల ధరలు, పన్నుల భారాలతో ప్రజలు ఇబ్బందుల పడుతున్నారని ఇండియా వేదిక…

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు అత్యంత కీలకం

Apr 16,2024 | 23:07

ప్రజాశక్తి – కాకినాడ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతీ ఒక్క ఓటు అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సోషల్‌ మీడియా,…

‘సిద్ధం’తో ప్రజలకు నిరాశే మిగిలింది : టిడిపి

Apr 16,2024 | 23:07

ప్రజాశక్తి-గుడివాడ గుడివాడలో జరిగిన సిద్ధం సభ పూర్తిగా విఫలమైందని టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము విమర్శించారు. మంగళవారం స్థానిక 35వ వార్డు పర్యటనలో భాగంగా గణేష్‌సాయి ఎలక్ట్రానిక్స్‌…