జిల్లా-వార్తలు

  • Home
  • ఐహెచ్‌ఆర్‌సి సౌత్‌ ఇండియా ఇన్‌ఛార్జిగా రవివర్మ

జిల్లా-వార్తలు

ఐహెచ్‌ఆర్‌సి సౌత్‌ ఇండియా ఇన్‌ఛార్జిగా రవివర్మ

May 21,2024 | 23:27

 ప్రజాశక్తి-వేపగుంట : ఐహెచ్‌ఆర్‌సి సౌత్‌ ఇండియా ఇన్‌ఛార్జిగా ప్రముఖ సామాజికవేత్త రవి వర్మ నియమితులయ్యారు. నాయుడుతోటలోని ఇండో హ్యూమన్‌ రైట్స్‌ కేర్‌ ప్రధాన కార్యాలయంలో రవి వర్మకు…

భారత దేశ తొలి హైడ్రోజన్‌ నగరంగా విశాఖ

May 21,2024 | 23:25

ప్రజాశక్తి-సబ్బవరం భారతదేశపు మొదటి హైడ్రోజన్‌ నగరంగా అవతరించడానికి విశాఖపట్నం సిద్ధంగా ఉందని ఐఐపిఇ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ శాలివాహన్‌ అన్నారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ…

రైల్వే వ్యాగన్‌ వర్క్‌ షాప్‌ వర్కర్ల సమస్యలపై ధర్నా

May 21,2024 | 23:25

ప్రజాశక్తి -గాజువాక : వడ్లపూడి రైల్వే వ్యాగన్‌ వర్క్‌ షాప్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, యాజమాన్యం కార్మికుల మధ్య గతంలో కుదిరిన ఒప్పందం అమలు చేయాలని కోరుతూ…

రాజీవ్‌గాంధీ ఆశయ సాధనకు కృషి

May 21,2024 | 23:24

ప్రజాశక్తి-పెందుర్తి మాజీ ప్రధానమంత్రి, కీర్తిశేషులు రాజీవ్‌గాంధీ ఆశయ సాధన కోసం నేటి యువతీయువకులు కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనకాపల్లి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు విన్నకోట…

ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

May 21,2024 | 23:20

రంపచోడవరం రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌కుమార్‌ ప్రజాశక్తి-రంపచోడవరం జూన్‌ 4వ తేదీన జరగబోవు ఓట్ల లెక్కింపునకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికి అక్కడ కట్టుదిట్టమైన భద్రత చర్యలు…

అంగన్వాడీ కేంద్రాన్ని ఆర్‌జెడి తనిఖీ

May 21,2024 | 23:18

ప్రజాశక్తి- పెదబయలు : మండలంలో అడుగులపుట్టు పంచాయతీ తమరాడఅ ంగన్వాడీ కేంద్రాన్ని అల్లూరి జిల్లా ఐసిడిఎస్‌ ఆర్‌జెడి చిన్మయీదేవి, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎన్‌, సూర్యలక్ష్మి మంగళవారం ఆకస్మికంగా…

ఎస్‌సి, ఎస్‌టి లైజన్‌ ఆఫీసర్‌కు సత్కారం

May 21,2024 | 23:16

ప్రజాశక్తి -ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌సి, ఎస్‌టి లైజన్‌ ఆఫీసర్‌గా నియమితులైన రాధికను ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బొండా తౌడన్న, బి.మల్లయ్య…

గురుకులాల్లో ఇంటర్‌ సీట్లు పెంచాలి

May 21,2024 | 23:16

ఐటిడిఎ పిఒ, డిడిలకు ఎస్‌ఎఫ్‌ఐ వినతి ప్రజాశక్తి -పాడేరు :అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలోని గురుకుల కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో గ్రూపుల వారీగా సీట్లు పెంచాలని…

రాజీవ్‌గాంధీ ఆశయ సాధనకు కృషి

May 21,2024 | 23:15

ప్రజాశక్తి-పెందుర్తి : మాజీ ప్రధానమంత్రి, కీర్తిశేషులు రాజీవ్‌గాంధీ ఆశయ సాధన కోసం నేటి యువతీయువకులు కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనకాపల్లి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు…