జిల్లా-వార్తలు

  • Home
  • ఆర్‌టిసికి రూ.6.6 లక్షలు ఆదాయం

జిల్లా-వార్తలు

ఆర్‌టిసికి రూ.6.6 లక్షలు ఆదాయం

Mar 27,2024 | 21:34

ఫొటో : మాట్లాడుతున్న కావలి డిపో మేనేజర్‌ రాపూరు శ్రీనివాసులు ఆర్‌టిసికి రూ.6.6 లక్షలు ఆదాయం ప్రజాశక్తి-కావలి : కొండబిట్రగుంట తిరునాళ్ల సందర్భంగా ఎపిఎస్‌ ఆర్‌టిసి కావలి…

మొక్కజొన్న కొనుగోలు మరిచిన ప్రభుత్వం

Mar 27,2024 | 21:33

ప్రజాశక్తి-సాలూరు రూరల్‌ : సాలూరు నియోజకవర్గంలో రైతులు విస్తారంగా సాగుచేసే పంట మొక్కజొన్నని, అలా పంట కొనుగోళ్లను ప్రభుత్వం విస్మరించిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు జి.సంధ్యారాణి విమర్శించారు.…

18వ వార్డులో ప్రచారం ప్రారంభం

Mar 27,2024 | 21:33

ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న కావ్యక్రిష్ణారెడ్డి 18వ వార్డులో ప్రచారం ప్రారంభం ప్రజాశక్తి-కావలి : కావలి అసెంబ్లీ టిడిపి ఎంఎల్‌ఎ కావ్య క్రిష్ణారెడ్డి బుధవారం 18వ వార్డులో…

బీడు వారిన చెరువులు

Mar 27,2024 | 21:32

ప్రజాశక్తి-పాలకొండ : బీడు వారిన చెరువులను పట్టించుకోకపోతే ఈ వేసవిలో రైతులకు ఇబ్బందులు తప్పవు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. మండలంలో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న…

చలివేంద్రం ప్రారంభం

Mar 27,2024 | 21:32

ఫొటో : చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న కావ్య క్రిష్ణారెడ్డి చలివేంద్రం ప్రారంభం ప్రజాశక్తి-కావలి : స్థానిక 19వ వార్డులో పఠాన్‌ అమీర్‌ఖాన్‌ దంపతులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం…

పోస్టల్‌ బీమాపై అవగాహన

Mar 27,2024 | 21:31

ఫొటో : పారిశుధ్య కార్మికులకు బీమాపై అవగాహన కల్పిస్తున్న దృశ్యం పోస్టల్‌ బీమాపై అవగాహన ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు మున్సిపల్‌ కమిషనర్‌ షేక్‌ ఫజులుల్లా ఆధ్వర్యంలో…

పొగాకు బ్యారెన్‌ దగ్ధం

Mar 27,2024 | 21:29

ఫొటో : బ్యారెన్‌లో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది పొగాకు బ్యారెన్‌ దగ్ధం ప్రజాశక్తి-మర్రిపాడు : మండల కేంద్రంలో సోమల వెంకటేశ్వర్లురెడ్డి, నాగేశ్వరరావులకు చెందిన పొగాకు బ్యారెన్‌…

హస్త కళను ప్రోత్సహించేందుకు బొమ్మల ప్రదర్శన

Mar 27,2024 | 21:24

ప్రజాశక్తి – వేంపల్లె (వీరపునాయునిపల్లె) హస్త కళలను ప్రోత్సాహించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాష్ట్ర ఫిజికల్‌ సైన్స్‌ రిసోర్స్‌ పర్సన్‌ కృష్ణకిషోర్‌ పేర్కొన్నారు. వీరపునాయునిపల్లె మండలంలోని…

పోలింగ్‌ కేంద్రాలలో మౌలిక సౌకర్యాలు

Mar 27,2024 | 21:23

ప్రజాశక్తి- బొబ్బిలి : పోలింగ్‌ కేంద్రాలలో మౌలిక సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి చెప్పారు. పట్టణంలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను ఆమె బుధవారం…