జిల్లా-వార్తలు

  • Home
  • ఎపిఎండిసి అసిస్టెంట్‌ మేనేజర్‌ను సస్పెండ్‌ చేయాలి : ‘సిటు’

జిల్లా-వార్తలు

ఎపిఎండిసి అసిస్టెంట్‌ మేనేజర్‌ను సస్పెండ్‌ చేయాలి : ‘సిటు’

Apr 3,2024 | 21:54

ప్రజాశక్తి-ఓబులవారిపల్లె ఎపిఎండిసి సంస్థ మంగంపేట బ్రాంచ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ హెచ్‌ఆర్‌డిగా విధులు నిర్వర్తిస్తున్న నారాయణరెడ్డి అవినీతి పరాకాష్టకు చేరిందని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. స్థానిక…

కమలం చుట్టూ అసమ్మతి ‘గీత’

Apr 3,2024 | 21:56

ప్రజాశక్తి-సాలూరు : టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్‌పి అభ్యర్థి కొత్తపల్లి గీత చుట్టూ అసమ్మతి సెగలు అలుముకుంటున్నాయి. బిజెపి నాయకత్వం ఎమ్‌పి అభ్యర్థిగా మాజీ ఎమ్‌పి…

జమకాని నిధులు.. పింఛనుదారుల పడిగాపులు

Apr 3,2024 | 21:52

ప్రజాశక్తి-పీలేరు సామాజిక పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరిమహిళలు సచివాలయాల వద్ద పడిగాపులు కాశారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పింఛను కోసం వేచి…

మోసగాళ్ల మాటలు నమ్మొద్దు

Apr 3,2024 | 21:51

 ప్రజాశక్తి-పాచిపెంట : ఎన్నికల సమయంలో ప్రజల ముందుకొచ్చే మోసగాళ్లు, వేషగాళ్ల మాటలు నమ్మొద్దని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర ఓటర్లను కోరారు. మండలంలోని పాంచాలి గ్రామంలో రెండో రోజు…

‘అన్నమాచార్య’లో సిజిఆర్‌ టాలెంట్‌ మీట్‌ ప్రారంభం

Apr 3,2024 | 21:51

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ స్థానిక అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం సిజిఆర్‌ (చైతన్య జ్ఞాన రత్న) టాలెంట్‌ మీట్‌-2024 ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

పింఛన్ల కోసంపడిగాపులు

Apr 3,2024 | 21:50

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రెండు రోజులు ఆలస్యంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. సచివాలయ సిబ్బంది చేతుల మీదుగా బుధవారం…

పక్కాగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు

Apr 3,2024 | 21:49

ప్రజాశక్తి పార్వతీపురం రూరల్‌ : వ్యాధి నిర్ధారణ పరీక్షలు పక్కాగా నిర్వహించి, నివేదికలు సకాలంలో అందజేయాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్‌మోహనరావు ఆదేశించారు. జిల్లా వైద్య…

టిడిపికి పూర్వ వైభవం తీసుకొస్తాం – మండిపల్లి, సుగవాసి

Apr 3,2024 | 21:49

ప్రజాశక్తి-రాయచోటి నియోజకవర్గంలో టిడిపికి పూర్వవైభవం తీసుకువచ్చి చరిత్రను తిరగరాస్తామని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సుగవాసి ప్రసాద్‌బాబు పేర్కొన్నారు. బుధవారం…

‘ఎంజెఆర్‌’లో ఘనంగా జెనిత్‌ 2కె24

Apr 3,2024 | 21:48

ప్రజాశక్తి-పీలేరు పీలేరులోని ఎంజెఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో జెనిత్‌ 2కె 24 నేషనల్‌ స్టూడెంట్స్‌ టెక్నికల్‌ సింపోజియం ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం స్థానిక…