జిల్లా-వార్తలు

  • Home
  • ఫొటోలు, ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపు

జిల్లా-వార్తలు

ఫొటోలు, ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపు

Mar 18,2024 | 23:10

ప్రజాశక్తి – కాకినాడ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫోటోలు, హోర్డింగులను 72 గంటల్లోపు తొలగించడం జరుగు తుందని జిల్లా…

దేశ సమైక్యత కోసం కృషి చేయాలి

Mar 18,2024 | 23:08

ప్రజాశక్తి – కాకినాడ దేశాన్ని మత విభజన చేస్తూ ప్రజల మధ్య చిచ్చుపెట్టే కుట్రలకు వ్యతిరేకంగా పోరాడి దేశ సమైక్యతను కాపాడుకోవడం కోసం వ్యక్తులుగా, సంస్థలుగా కృషి…

ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం

Mar 18,2024 | 23:06

ప్రజాశక్తి – యంత్రాంగం జిల్లావ్యాప్తంగా సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభం అయ్యాయి. జిల్లావ్యాప్తంగా 10వ తరగతి తెలుగు పేపర్‌ పరీక్ష, కాంపోజిట్‌ తెలుగు…

అందరి చూపూ..పిఠాపురం వైపు..!

Mar 18,2024 | 23:03

ప్రజాశక్తి – పిఠాపురం సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థుల ఎంపిక ఆఖరు దశకు…

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వెంకటరమణ

Mar 18,2024 | 22:57

వెంకటరమణ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ఫోక్సో కోర్టు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా జిల్లా బార్‌ అసోసియేషన్‌ మెంబరు లోలుగు వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు…

మద్యం అక్రమ రవాణాపై చర్యలు

Mar 18,2024 | 22:55

అవగాహన కల్పిస్తున్న సుబ్బారావు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ జిల్లా అధికారి సుబ్బారావు ఎచ్చెర్ల: ఎన్నికల నియమావళిని ఎవరూ దాటొద్దని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ జిల్లా అధికారి బి.సుబ్బారావు…

ఎన్నికలవిధులకుమాజీ సైనికుల పేర్లు నమోదు చేసుకోవాలి

Mar 18,2024 | 22:53

మాజీ సైనికులతో ఎస్‌పి రాధిక ఎస్‌పి జి.ఆర్‌ రాధిక ప్రజాశక్తి- శ్రీకాకుళం సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు మాజీ సైనిక ఉద్యోగస్తులు స్వతహాగా ముందుకు రావాలని ఎస్‌పి…

ఎన్నికల నిబంధనలపై ప్రత్యేక కవాతు

Mar 18,2024 | 22:51

కోటబొమ్మాళి : కవాత్‌తో పాల్గొన్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి- కోటబొమ్మాళి సార్వత్రిక ఎన్నికలు దృష్ట్యా గ్రామాల్లో ఎటువంటి రాజకీయ బోర్డింగ్‌లు, ఫ్లేక్సీలు, పోస్టర్స్‌ ఉండకూడదని…

ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు

Mar 18,2024 | 22:49

పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ 145 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ 29,243 మంది విద్యార్థులు హాజరు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ పదో తరగతి…