జిల్లా-వార్తలు

  • Home
  • పూర్తి స్థాయి ఓటర్ల జాబితా ఇవ్వాలి

జిల్లా-వార్తలు

పూర్తి స్థాయి ఓటర్ల జాబితా ఇవ్వాలి

Dec 5,2023 | 20:25

 ప్రజాశక్తి – నెల్లిమర్ల : పూర్తి స్థాయి ఓటర్ల జాబితా ఇవ్వాలని నియోజక వర్గం టిడిపి పోల్‌ మేనేజ్‌మెంట్‌ కో ఆర్డి నెటర్‌ సువ్వాడ రవి శేఖర్‌…

సేంద్రీయ ఎరువులతో నేల సారవంతం

Dec 5,2023 | 20:24

ప్రజాశక్తి – నెల్లిమర్ల : సేంద్రీయ ఎరువులు వినియోగించడం ద్వారా నేల సారవంతమవుతోందని భూసార పరీక్షా కేంద్రం సహయ సంచాలకులు బి. భానులత చెప్పారు. మంగళవారం సీతారాముని…

సంపూర్ణ హక్కులతో పట్టాలు పంపిణీ

Dec 5,2023 | 20:23

 ప్రజాశక్తి – పూసపాటిరేగ : అసైన్డ్‌ భూములకు సంపూర్ణ భూహక్కు కల్పించిదీ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో జగనన్న సంపూర్ణ భూహక్కు…

ముసురుకుంది..

Dec 5,2023 | 20:22

మిచౌంగ్‌ తుపాను కారణంగా జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది సకాలంలో…

సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయాలి

Dec 5,2023 | 19:44

ప్రజాశక్తి – జీలుగుమిల్లి సచివాలయల ద్వారా జరిగే సంక్షేమ పథకాల అమలుకు సిబ్బంది మరింతగా కృషి చేయాలని జిల్లా ట్రైనింగ్‌ కో ఆర్డినేటర్‌ ప్రసంగి రాజు పేర్కొన్నారు.…

రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో యాచకులకు భోజన పొట్లాల పంపిణీ

Dec 5,2023 | 19:43

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ జిల్లా రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ బివి.కృష్ణారెడ్డి ఆదేశానుసారం రెడ్‌క్రాస్‌ వాలంటీర్లు మంగళవారం ఏలూరు రైల్వేస్టేషన్‌, పాత బస్టాండ్‌ వంటి ప్రాంతాల్లో 20 మంది…

గొల్లగూడెంలో కూలిన తాటాకిళ్లులు

Dec 5,2023 | 19:42

ప్రజాశక్తి – ఉంగుటూరు భారీ వర్షాలకు ఉంగుటూరు మండలం గొల్లగూడం ఎస్‌సి కాలనీలో తాటాకిళ్లులు, పెంకుటిళ్లులు కూలిపోయినట్లు విఆర్‌ఒ ఉండ్రాజవరపు చంద్రబాబు వెల్లడించారు. బాధితులను పునరావాస కేంద్రానికి…

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల పర్యటన : బండేటి

Dec 5,2023 | 19:40

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ మిచౌంగ్‌ తుపాను దాటికి అతలాకుతలమైన ప్రాంతాల్లో ఏలూరు టిడిసి ఇన్‌ఛార్జి బండేటి రాధాకృష్ణ పర్యటించారు. తుపాను బాధితులను పరామర్శించారు. తమ అధినేత…

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి

Dec 5,2023 | 17:56

ప్రజాశక్తి – పాలకొల్లు రూరల్‌ మండలంలోని లంకకోడేరు, బల్లిపాడు, దగ్గులూరు, శివదేవునిచిక్కాల, తిల్లపూడి, పొలమూరు గ్రామాల్లో ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు మంగళవారం పర్యటించారు. తడిసిన ధాన్యాన్ని, ముంపునకు…