వివిధ విభాగాలపై ట్రైనీ కలెక్టర్ సమీక్ష
ప్రజాశక్తి-కాకినాడ ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్.భావన శుక్రవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోని వివిధ విభాగాధిపతులతో సమావేశమయ్యారు. కార్పొరేషన్ కమిషనర్ జె.వెంకటరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. శాఖల…
ప్రజాశక్తి-కాకినాడ ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్.భావన శుక్రవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోని వివిధ విభాగాధిపతులతో సమావేశమయ్యారు. కార్పొరేషన్ కమిషనర్ జె.వెంకటరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. శాఖల…
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ మరియు ఎస్పి ప్రజాశక్తి-కాట్రేనికోన సాధారణ ఎన్నికలకు సంబంధించి జూన్ 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లను…
ప్రజాశక్తి-దర్శిసార్వత్రిక ఎన్నికల సందర్భంగా మండల పరిధిలోని బొట్లపాలెంలో వైసిపి కార్యకర్తల దాడిలో గాయపడిన టిడిపి కార్యకర్తలను టిడిపి ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, దర్శి మాజీ…
ప్రజాశక్తి-పిఠాపురం సహదయ మిత్ర మండలి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ సూర్యరాయ గ్రంథాలయంలో రెండు వారాలుగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ముగింపు సభకు చక్రధర్…
ప్రజాశక్తి -కనిగిరి కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలోని డయాలసిస్ సెంటర్ను మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ శుక్రవారం సందర్శించారు. డయాలసిస్ పేషెంట్లకు అక్కడ అందుతున్న సేవల గురించి…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: వర్షాభావం రైతుల పాలిట శాపంగా మారింది. ఖరీఫ్లో సాగు చేసిన పత్తి, ఆముదం, మిర్చి, కంది, మినుము తదితర పంటలు వర్షాభావంతో దెబ్బతినడంతో దిగుబడిపై అన్నదాతలు…
ష కొండపి నియోజక వర్గంలో జోరుగా బెట్టింగులు ష మండలాల వారీగా మెజార్టీపై పందేలు ష శింగరాయకొండ మండలంలో వచ్చే మెజార్టీపై కోట్లల్లో బెట్టింగ్ ప్రజాశక్తి-శింగరాయకొండ :…
ప్రజాశక్తి-త్రిపురాంతకం: త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో సర్పంచ్ ఎనిబెర అనూష రమేష్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికుల చేత పరిసరాలు పరిశుభ్రం చేయించారు. డ్రైనేజీ కాలువలోని వ్యర్థాలను తొలగించారు.…
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పూర్తిస్థాయిలో ఆదుకోలేకపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజురోజుకూ…