జిల్లా-వార్తలు

  • Home
  • కష్టాల్లో ప్రయివేట్‌ టీచర్స్‌

జిల్లా-వార్తలు

కష్టాల్లో ప్రయివేట్‌ టీచర్స్‌

Feb 18,2024 | 22:59

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిజిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. రేషనలైజేషన్‌ పేరుతో టీచర్‌ పోస్టుల్లో కోత విధించడంతో డిఎస్‌సి ప్రకటించినా ఆశించిన…

డ్వాక్రా సమన్వయ సదస్సును విజయవంతం చేయాలి : ఐద్వా

Feb 18,2024 | 22:57

ప్రజాశక్తి -అనకాపల్లి : అనకాపల్లి దొడ్డి రామునాయుడు భవనం, సిఐటియు కార్యాలయంలో ఈనెల 20న జరుగు డ్వాక్రా సమన్వయ సదస్సును విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా నాయకురాలు…

20న జెఎసి ధర్నాను జయప్రదం చేయాలి

Feb 18,2024 | 22:55

ప్రజాశక్తి- అనకాపల్లి : ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 20న ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని…

ఉద్దానం మునగకు భలే డిమాండ్‌

Feb 18,2024 | 22:53

అమ్ముతున్న రైతులు రోజుకు రెండున్నర టన్నులు ఎగుమతి ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు ఉద్దానం మునగకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా భలే డిమాండ్‌ ఉంది. ఈ…

పర్యాటక ప్రాంతాల్లో జాగ్రత్తలపై అవగాహన

Feb 18,2024 | 22:52

ప్రజాశక్తి -రంపచోడవరం : ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు వచ్చిన సందర్శకులు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రంపచోడవరం సిఐ వాసా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కల్పించారు.…

వేరే ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలి

Feb 18,2024 | 22:49

ఎన్నికల సెక్టోరియల్‌ అధికారులుగా వేరే ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలి సిపిఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ ప్రజాశక్తి-విఆర్‌.పురం : రాష్ట్రంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల…

నేలకొరిగిన ఉద్యమాల వృక్షం

Feb 18,2024 | 22:47

మదనపడుతున్న మన్యవాసులు, ప్రకృతి ప్రేమికులు ప్రజాశక్తి-రాజవొమ్మంగి: దశాబ్దాల చరిత్ర కలిగి, ఉద్యమాలకు కేంద్రబింధువుగా ఉన్న ఉద్యమాల భారీ మామిడి వక్షం జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా…

సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం

Feb 18,2024 | 22:44

  ప్రజాశక్తి-ఆత్రేయపురం అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదవానికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ద్వేయమని స్థానిక ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన…

గ్రామాల అభివృద్ధి వైసిపి ప్రభుత్వం కృషి

Feb 18,2024 | 22:41

మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి చెక్కు అందజేసిన చేస్తున్న ఎంఎల్‌సి తోట ప్రజాశక్తి-కపిలేశ్వరపురం గ్రామాల అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.…