జిల్లా-వార్తలు

  • Home
  • ఆర్‌ఐ దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

జిల్లా-వార్తలు

ఆర్‌ఐ దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

Feb 8,2024 | 21:33

నిరసన వ్యక్తం చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు                   కొత్తచెరువు : కొత్తచెరువు ఆర్‌ఐ దుర్గేష్‌పై లోచర్ల సర్పంచి కుమారుడు నారాయణస్వామి చేసిన దాడిని పలువురు ఖండించారు. ఈసందర్భంగా…

సాధారణ ఎన్నికలకు సమాయత్తం

Feb 8,2024 | 21:31

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ రాజకీయ పార్టీల సహకారం కీలకం కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ రానున్న సాధారణ…

సమస్యల పరిష్కారానికి ఫోరంలో ఫిర్యాదు తప్పనిసరి

Feb 8,2024 | 21:29

పార్వతీపురంరూరల్‌ : స్థానికంగా పరిష్కారం కాని విద్యుత్‌ సమస్యలపై పరిష్కారం కోరుతూ విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానం సిజిఆర్‌ఎఫ్‌లో ఫిర్యాదు చేయాలని ఆ సంస్థ చైర్‌పర్సన్‌…

నేడు డీ వార్మింగ్‌ డే

Feb 8,2024 | 21:29

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డిఎంహెచ్‌ఒ మీనాక్షి తదితరులు విద్యార్థులందరికీ మాత్రలు వేయాలి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఈనెల తొమ్మిదో తేదీన డీవార్మింగ్‌…

కొత్తవలస రైల్వే స్టేషన్లో నిలిచిన అరకు రైలు

Feb 8,2024 | 21:28

ప్రజాశక్తి-కొత్తవలస  : చిమిడిపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో కొత్తవలస రైల్వే స్టేషన్లో విశాఖ – కిరండోలు పాసింజర్‌రైలు మధ్యాహ్నం 12 గంటల…

ఏజెన్సీలో యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌ ప్రతినిధుల పర్యటన

Feb 8,2024 | 21:27

గుమ్మలక్ష్మీపురం : జాతాపు భాషలో పాఠ్యపుస్తకాలు తయారీ కోసం యూనివర్సిటీ మైసూర్‌ నుంచి సెంట్రల్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌ వారు మండలంలోని గొరడ, రేగిడి గిరిజన…

ఉద్రిక్తత

Feb 8,2024 | 21:26

కడప నగరంలో గురువారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టిడిపి, వైసిపి నాయకుల మధ్య నెలకొన్న ఘర్షణ చిలికిచిలికి గాలివానల మారి దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది. ఈ…

ప్రతి ఒక్కరికీ సికిల్‌ సెల్‌ ఎనిమీయా పరీక్షలు

Feb 8,2024 | 21:26

 సీతంపేట : గిరిజన గ్రామాల్లో చేపడుతున్న సికిల్‌ సెల్‌ ఎనిమీయా పరీక్షలు 0 నుండి 40 ఏళ్లు వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ చేయాలని ఐటిడిఎ పిఒ…

గందరగోళంలో తమ్ముళ్లు..కుమ్ములాటలో వైసిపి నేతలు

Feb 8,2024 | 21:25

 ప్రజాశక్తి – జామి :  శృంగవరపుకోట నియోజకవర్గంలో వైసిపి, టిడిపిలో వేరు కుంపట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వైసిపి అధిష్టానం సిట్టింగ్‌కే సీటు అని స్పష్టం చేస్తున్నా……