జిల్లా-వార్తలు

  • Home
  • నేటి నుంచి డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు

జిల్లా-వార్తలు

నేటి నుంచి డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు

Dec 26,2023 | 21:51

ప్రజాశక్తి-విజయనగరం  : జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి నిర్వహించే డిపార్ట్‌ మెంటల్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు డిఆర్‌ఒ…

దిశా స్టేషన్‌ను ఎస్‌పి పరిశీలన

Dec 26,2023 | 21:49

 ప్రజాశక్తి-విజయనగరం  :  వార్షిక తనిఖీల్లో భాగంగా దిశ మహిళా పోలీసుస్టేషన్‌ను ఎస్‌పి ఎం.దీపిక మంగళవారం సందర్శించారు. స్టేషన్‌ ప్రాంగణాన్ని, స్టేషన్‌ గదులను పరిశీలించారు. కేసుల దర్యాప్తులో భాగంగా…

రైతులకు అందుబాటులో ఎరువులు

Dec 26,2023 | 21:48

ప్రజాశక్తి- పెద్దపంజాణి: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిందని సర్పంచ్‌ రమేష్‌బాబు అన్నారు. మంగళవారం కోగిలేరు రైతు భరోసా కేంద్రంలో…

సచివాలయ వాలంటీర్ల సమ్మె

Dec 26,2023 | 21:48

ప్రజాశక్తి-భోగాపురం, సీతానగరం  : ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల గ్రామ సచివాలయ వాలంటీర్లు సమ్మెకు దిగారు. తమకు రూ.18వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఎంపిడిఒలకు సమ్మెనోటీసు అందజేశారు.…

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

Dec 26,2023 | 21:47

ప్రజాశక్తి- పుంగనూరు: ఏపీఎస్‌ ఆర్టీసీ పుంగనూరు డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘ రాష్ట్ర కన్వీనర్‌ తులసీరామ్‌ కోరారు. పుంగనూరు డిపో…

Dec 26,2023 | 21:47

మోత మోగించు హక్కులు సాధించు మైదుకూరు : పండగలకు, జన్మదినానికి జిల్లాకు గాలో వస్తున్నాడు.. గాల్లో వెళ్తున్నాడు కానీ అంగన్వాడీల సమస్యలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌…

కుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే

Dec 26,2023 | 21:47

ప్రజాశక్తి-విజయనగరం కోట  :  జిల్లాలో జాతీయ కుష్టువ్యాధి నిర్మూలనలో భాగంగా కుష్టు ఇంటింటి సర్వే ఈనెల 27నుంచి వచ్చే జనవరి 12 వరకు నిర్వహించనున్నట్లు డిఎంహెచ్‌ఒ భాస్కరరావు,…

బకాయిల కోసం మొక్కు తీర్చుకున్న ఉపాధ్యాయులు

Dec 26,2023 | 21:46

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ : రాష్ట్రంలో పని చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగులకు సుమారు రూ.18 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిందని, ఈ బకాయిలు వెంటనే…

ఆర్వో ప్లాంటు వితరణ

Dec 26,2023 | 21:46

ప్రజాశక్తి- నగరి: స్థానిక జ్యూడిషల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మణివాసగం ఆర్వో ప్లాంటును వితరణగా అందించారు. మంగళవారం ప్లాంటును కోర్టు ఆవరణలో…