జిల్లా-వార్తలు

  • Home
  • గిరిజనులకు పోడు పట్టాలివ్వాలి: సిపిఎం

జిల్లా-వార్తలు

గిరిజనులకు పోడు పట్టాలివ్వాలి: సిపిఎం

Jan 29,2024 | 20:57

పార్వతీపురంరూరల్‌ : సర్వే చేసిన గిరిజనులకు పోడు పట్టాలివ్వాలని, పట్టాలివ్వకుండా తిప్పుతున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు డిమాండ్‌ చేశారు.…

గిరిజన విద్యారంగ సమస్యలపై ఐటిడిఎ వద్ద ధర్నా

Jan 29,2024 | 20:54

సీతంపేట : గిరిజన విద్యారంగంలోని ఉపాధ్యాయుల, భాషావాలంటీర్ల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం స్థానిక ఐటిడిఎ వద్ద యుటిఎఫ్‌, ఎపి ఆదివాసీ గిరిజనసంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన సోమవారం…

వ్యవసాయ స్టార్టప్‌ను ప్రోత్సహించాలి

Jan 29,2024 | 20:53

ప్రజాశక్తి- డెంకాడ  : వ్యవసాయ స్టార్టప్స్‌ ప్రోత్సహించాలని పల్సస్‌ సిఇఒ గేదెల శ్రీనుబాబు అన్నారు. లెండి కళాశాలలో ఇన్నోవేషన్‌ ఇంక్యూబేషన్‌ సెల్‌, ఎంట్రెప్రేనూర్షిప్‌ డెవలప్మెంట్‌ సెల్‌ సంయుక్తంగా…

ఒప్పంద జిఒలను విడుదల చేయాలి

Jan 29,2024 | 20:52

పార్వతీపురంటౌన్‌ : మున్సిపల్‌ కార్మికుల సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్న జీవోలను వెంటనే విడుదల చేయాలని స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఆర్‌ఒ రూబేనుకు సిఐటియు జిల్లా…

జల్సాలకు బానిసై..

Jan 29,2024 | 20:52

ప్రజాశక్తి – భోగాపురం :  మద్యానికి, జల్సాలకు బానిసైన ఇంజినీరింగ్‌ విద్యార్థి బంగారం కోసం తాను అద్దెకు ఉంటున్న యజమానురాలునే హత్య చేశాడు. బాత్రూమ్‌లో కాలుజారి పడిపోయి…

ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

Jan 29,2024 | 20:51

పార్వతీపురంరూరల్‌ : మార్చిలో జరగనున్న ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు తెలిపారు. పరీక్షల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో…

సిపి పరిశ్రమ వద్ద కార్మికుల నిరసన

Jan 29,2024 | 20:51

ప్రజాశక్తి – పూసపాటిరేగ  :  మండలంలోని సిపి ఆక్వా రొయ్యమేత పరిశ్రమ వద్ద కార్మిక నాయకుడు నల్ల అప్పలరాజు ఆధ్వర్యంలో కార్మికులు కుటుంబాలతో సహ సోమవారం నిరసన…

జెకెసికి పోటెత్తిన ఫిర్యాదులు

Jan 29,2024 | 20:49

పార్వతీపురం: స్థానిక కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిచిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఫిర్యాదారుదారులతో పోటెత్తింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 192మంది ఫిర్యాదు దారులు తమ సమస్యలపై…

ఇరు పార్టీల్లోనూ కదనోత్సవం

Jan 29,2024 | 20:48

పార్వతీపురంరూరల్‌: మరో 70రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన పార్టీలైన వైసిపి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన అలజంగి జోగారావు, బోనెల విజయచంద్ర పూర్తి స్థాయిలో…