జిల్లా-వార్తలు

  • Home
  • భార్య దగ్గరకు వెళుతూ భర్త మృతి

జిల్లా-వార్తలు

భార్య దగ్గరకు వెళుతూ భర్త మృతి

May 18,2024 | 10:49

రోడ్డు ప్రమాదం మార్టూరు వద్ద జరిగిన ఘటన బైటమంజులూరు వాసిగా గుర్తింపు ప్రజాశక్తి – మార్టూరు రూరల్ : భార్య కుమారుడిని చూడటానికి బైక్ పై వెళుతుండగా గుర్తు…

రసాబాసాగా సి బెళగల్ సర్వసభ్య సమావేశం

May 18,2024 | 10:40

ప్రజాశక్తి-సి బెళగల్ : మండలంలోని ఆయా సమస్యలపై ఎంపీపీ బొంతల మునెప్ప శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం రసాబాసాగా సాగింది. పోలకల్ లో తాగునిటీ ట్యాంకుకు మెట్లు…

విజయనగర కాలనీలో హృదయ విదారక ఘటన

May 18,2024 | 00:18

– విద్యుత్ షాకుతో 11 నెలల చిన్నారి మృతి – తల్లడిల్లీ పోతున్న తల్లిదండ్రులు – కుటుంబాన్ని ఆదుకోవాలంటున్న గ్రామస్తులు ప్రజాశక్తి – చీరాల విద్యుత్‌ షాక్‌తో…

వ(హ)ర్షం..!జిల్లావ్యాప్తంగా రైతుల్లో ఆనందంనాట్లు వేసుకునేవారికి మంచిదిరెండోకారు పంటకూ ఉపయోగం

May 18,2024 | 00:04

వ(హ)ర్షం..!జిల్లావ్యాప్తంగా రైతుల్లో ఆనందంనాట్లు వేసుకునేవారికి మంచిదిరెండోకారు పంటకూ ఉపయోగంప్రజాశక్తి – యంత్రాంగం తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో వర్షం పడింది. మే నెల మొదటి…

గెలుపు ఓటములపై బెట్టింగ్‌లుకోట్లల్లోనే పందేలు కుప్పం మెజార్టీపై ఫోకస్‌

May 17,2024 | 23:59

గెలుపు ఓటములపై బెట్టింగ్‌లుకోట్లల్లోనే పందేలు కుప్పం మెజార్టీపై ఫోకస్‌ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గెలుపోటములపై బెట్టింగులు ఊపందుకున్నాయి. ఎన్నికలకు ముందు నుంచే బెట్టింగ్‌రాయుళ్ల…

మూడంచెల భద్రతకౌంటింగ్‌ కేంద్రం వద్ద 144 సెక్షన్‌

May 18,2024 | 00:02

మూడంచెల భద్రతకౌంటింగ్‌ కేంద్రం వద్ద 144 సెక్షన్‌ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం ఈవిఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతతోపాటు నిరంతర సిసిటివి…

తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో..ఒకేరోజు రెండు ప్రమాదాలుస్వల్ప గాయాలతో బయట పడ్డ భక్తులు

May 17,2024 | 23:55

తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో..ఒకేరోజు రెండు ప్రమాదాలుస్వల్ప గాయాలతో బయట పడ్డ భక్తులుప్రజాశక్తి -తిరుమలతిరుమల మొదటి ఘాట్‌ రోడ్డు మాల్వాడి గుండం వద్ద ప్రమాదం జరిగింది. శుక్రవారం…

విమానం ఎక్కిన పేదింటి విద్యా కుసుమాలుచెన్నరు-హైదరాబాద్‌ విహారయాత్ర

May 17,2024 | 23:51

విమానం ఎక్కిన పేదింటి విద్యా కుసుమాలుచెన్నరు-హైదరాబాద్‌ విహారయాత్రప్రజాశక్తి – సత్యవేడుప్రభుత్వ స్కూళ్లను ప్రోత్సహించడం తనవంతు బాధ్యతగా అనుకున్నారు సురుటుపల్లి ఆలయ ట్రస్ట్‌ బోర్డు మెంబర్‌ ఉమాపతి. మాదనంపాలెం…

వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

May 17,2024 | 23:50

వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలుప్రజాశక్తి – తిరుమలతిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో అలంకరించిన మండపంలో శుక్రవారం శ్రీపద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి.…