జిల్లా-వార్తలు

  • Home
  • ఈదురుగాలులు, ఉరుములతో కుండపోత వర్షం

జిల్లా-వార్తలు

ఈదురుగాలులు, ఉరుములతో కుండపోత వర్షం

May 12,2024 | 23:51

ప్రజాశక్తి -సీలేరు జికె.వీధి మండలం సీలేరు ప్రాంతంలో ఆదివారం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12.42 గంటల వరకు ఎండ…

వైసిపి కార్యకర్తలపై దాడి

May 12,2024 | 23:50

ప్రజాశక్తి – రెంటచింతల : సమస్యాత్మక నియోజకవర్గమైన మాచర్ల పరిధిలోని రెంటచింతలలో పోలింగ్‌కు ముందురోజైన ఆదివారమే ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్‌ కేంద్రాల్లో ఆయా పార్టీల తరుపున కూర్చునే…

పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది, సామగ్రి

May 12,2024 | 23:49

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సోమవారం జరగనున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని పల్నాడు రోడ్డులో ఉన్న ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజీలో భద్రపరిచిన ఎన్నికల…

పాలుట్లకు ఎన్నికల సామగ్రి పంపిణీ

May 12,2024 | 23:48

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పాలుట్ల పోలింగ్‌ కేంద్రం జిల్లాలోనే మొట్ట మొదటిది. ఈ పోలింగ్‌ కేంద్రానికి మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న రోజుల్లో ఎన్నికల సమయంలో…

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

May 12,2024 | 23:43

ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్‌: సోమవారం జరగనున్న ఎన్నికల పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎఎస్‌ దినేష్‌కుమార్‌ సిబ్బందిని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గిద్దలూరు సెయింట్‌ పాల్స్‌…

ఓటు వేసి భవిష్యత్‌ను నిర్దేశిద్దాం

May 12,2024 | 23:20

ఓటు ప్రాముఖ్యత తెలుపుతూ వేసిన సైకతశిల్పం ప్రజాశక్తి- ఆమదాలవలస సోమవారం జరగ బోయే శాసనసభ, లోక్‌ సభ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ పాల్గొని ఓటు వేసి భవిష్యత్‌ను నిర్దేశిద్దామని…

సచివాలయానికి పోయేదెలా…?

May 12,2024 | 23:18

సచివాలయం ముందర రహదారిపై నిలిచిన వర్షపునీరు ప్రజాశక్తి- పొందూరు రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో అధ్వానంగా కనిపిస్తున్న ఈ దృశ్యం పొందూరు మండలం కోటిపల్లి గ్రామంలోనిది. చిన్నపాటి…

గ్రామాలకు పయనమైన ఎన్నికల సిబ్బంది

May 12,2024 | 23:14

ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ పోలింగ్‌కు కొన్ని గంటల వ్యవధి ఉండడంతో ఆదివారం ఎన్నికల సిబ్బంది గ్రామాలకు పయన మయ్యారు.…

జీడి రైతుకు భరోసా లభించేనా?

May 12,2024 | 23:11

  జీడిపిక్కలకు గిట్టుబాటు ధర కోసం ఏడాదిపైగా పోరాటం కొనసాగిస్తున్న రైతులకు ‘మద్దతు’ కరువవుతోంది. జీడిపంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ లక్షమంది రైతులు సంతకాలు చేసి గతేడాది…