ఈదురుగాలులు, ఉరుములతో కుండపోత వర్షం
ప్రజాశక్తి -సీలేరు జికె.వీధి మండలం సీలేరు ప్రాంతంలో ఆదివారం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12.42 గంటల వరకు ఎండ…
ప్రజాశక్తి -సీలేరు జికె.వీధి మండలం సీలేరు ప్రాంతంలో ఆదివారం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12.42 గంటల వరకు ఎండ…
ప్రజాశక్తి – రెంటచింతల : సమస్యాత్మక నియోజకవర్గమైన మాచర్ల పరిధిలోని రెంటచింతలలో పోలింగ్కు ముందురోజైన ఆదివారమే ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రాల్లో ఆయా పార్టీల తరుపున కూర్చునే…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని పల్నాడు రోడ్డులో ఉన్న ఎస్ఎస్ఎన్ కాలేజీలో భద్రపరిచిన ఎన్నికల…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పాలుట్ల పోలింగ్ కేంద్రం జిల్లాలోనే మొట్ట మొదటిది. ఈ పోలింగ్ కేంద్రానికి మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న రోజుల్లో ఎన్నికల సమయంలో…
ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్: సోమవారం జరగనున్న ఎన్నికల పోలింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గిద్దలూరు సెయింట్ పాల్స్…
ఓటు ప్రాముఖ్యత తెలుపుతూ వేసిన సైకతశిల్పం ప్రజాశక్తి- ఆమదాలవలస సోమవారం జరగ బోయే శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ పాల్గొని ఓటు వేసి భవిష్యత్ను నిర్దేశిద్దామని…
సచివాలయం ముందర రహదారిపై నిలిచిన వర్షపునీరు ప్రజాశక్తి- పొందూరు రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో అధ్వానంగా కనిపిస్తున్న ఈ దృశ్యం పొందూరు మండలం కోటిపల్లి గ్రామంలోనిది. చిన్నపాటి…
ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ పోలింగ్కు కొన్ని గంటల వ్యవధి ఉండడంతో ఆదివారం ఎన్నికల సిబ్బంది గ్రామాలకు పయన మయ్యారు.…
జీడిపిక్కలకు గిట్టుబాటు ధర కోసం ఏడాదిపైగా పోరాటం కొనసాగిస్తున్న రైతులకు ‘మద్దతు’ కరువవుతోంది. జీడిపంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ లక్షమంది రైతులు సంతకాలు చేసి గతేడాది…