జిల్లా-వార్తలు

  • Home
  • ఐక్య పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

జిల్లా-వార్తలు

ఐక్య పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

Feb 5,2024 | 23:25

ప్రజాశక్తి- గిద్దలూరు రూరల్‌ : ఐక్య పోరాటాలతో సమస్యలు పరిష్కారం అవుతాయని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ…

పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు

Feb 5,2024 | 23:23

ప్రజాశక్తి-వెలిగండ్ల : కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే…

పేదల సంక్షేమమే థ్యేయం : బూచేపల్లి

Feb 5,2024 | 23:22

ప్రజాశక్తి-దర్శి : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే, వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ బూచేపల్లి…

తల్లిదండ్రుల కష్టాన్ని వృథా చేయరాదు

Feb 5,2024 | 23:20

ప్రజాశక్తి-శింగరాయకొండ : కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల కష్టాలను గ్రామీణ ప్రాంత విద్యార్థులు వధా చేయొద్దని పిఎన్‌సిఎ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.గీతారాణి తెలిపారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు…

రూ.10 వేలు వేతనం చెల్లించాలి

Feb 5,2024 | 23:17

ప్రజాశక్తి – కాకినాడ గత ఎన్నికల సందర్భంగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రూ.10 వేలు వేతనం ఇవ్వాలని మధ్యాహ్న భోజన పథక కార్మికులు…

జెఎన్‌టియులో తరగతి గదులు ప్రారంభం

Feb 5,2024 | 23:16

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ద్వారా యువతలో సామర్థ్యం పెరుగుతుందని, విద్యకు వైసిపి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి…

శాస్త్రీయ దృక్పథం ద్వారానే సామాజిక వికాసం

Feb 5,2024 | 23:15

ప్రజాశక్తి – పెద్దాపురం సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ద్వారానే సామాజిక వికాసం సిద్ధిస్తుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్‌ చెలికాని స్టాలిన్‌ అన్నారు.…

మహిళల అభ్యున్నతి, సాధికారతే ధ్యేయం

Feb 5,2024 | 23:15

ప్రజాశక్తి – తుళ్లూరు : మహిళల అభ్యున్నతి, సాధికారితే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి అన్నారు.…

అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలి

Feb 5,2024 | 23:14

ప్రజాశక్తి – కాకినాడ స్పందనకు వస్తున్న అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్‌ కార్యాలయ స్పందన సమావేశ…