జిల్లా-వార్తలు

  • Home
  • న్యాయం కోసం పోరాటం చేస్తున్నా

జిల్లా-వార్తలు

న్యాయం కోసం పోరాటం చేస్తున్నా

May 6,2024 | 21:49

ప్రజాశక్తి-ప్రొద్దుటూరువివేకానందరెడ్డి హత్య జరిగి ఐదేం డ్లవుతున్నా న్యాయం జరగలేదని అందుకే ప్రజాకోర్టులో కొంగుచాచి న్యాయాన్ని అర్థిస్తున్నా మన్నామని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. సోమవారం ప్రొద్దుటూరు పట్టణంలోని…

ఎరుపెక్కిన మన్యం

May 6,2024 | 21:49

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం :  ఇండియా వేదిక బలపర్చిన సిపిఎం, కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సోమవారం గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం పట్టణంలో సిపిఎం శ్రేణులు నిర్వహించిన ర్యాలీతో మన్యం ప్రాంతం…

రెండోరోజు అదేతీరు

May 6,2024 | 21:47

ఉత్సాహంగా తరలివచ్చిన ఉద్యోగులు ఉమ్మడి జిల్లాలో 8537 ఓట్లు నమోదు ప్రజాశక్తి-యంత్రాంగం :  పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకునేందుకు రెండోరోజు సోమవారం కూడా ఉద్యోగులు ఉత్సాహం చూపారు. ఉమ్మడి…

కమలాపురం దక్కేదెవరికో?

May 6,2024 | 21:46

కమలాపురం అసెంబ్లీ బరి ఉత్కంఠను కలిగిస్తోంది. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. నేను సైతం అంటూ ఇండియా వేదిక తరుపున…

కమలాపురం దక్కేదెవరికో?

May 6,2024 | 21:45

కమలాపురం అసెంబ్లీ బరి ఉత్కంఠను కలిగిస్తోంది. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. నేను సైతం అంటూ ఇండియా వేదిక తరుపున…

పటిష్టంగా ఇవిఎం స్ట్రాంగ్‌ రూముల భద్రత

May 6,2024 | 21:42

ప్రజాశక్తి-రైల్వేకోడూరుఇవిఎం స్ట్రాంగ్‌ రూముల భద్రత అత్యంత పగడ్బందీగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ అధికారులకు సూచించారు. సోమవారం కోడూరు మండలం అనంతరాజుపేట ఉద్యానవన…

ప్రజా సంక్షేమంతో రాజకీయాలు వద్దు

May 6,2024 | 21:40

ఎన్నికల ప్రచారంలో బొత్స సత్యనారాయణ ప్రజాశక్తి-మెరకముడిదాం   : ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలతో రాజకీయం చేయటం ప్రతి పక్షానికి తగదని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ…

టిడిపితోనే బిసిల అభివృద్ధి : కొండపల్లి

May 6,2024 | 21:34

 ప్రజాశక్తి-గజపతినగరం/దత్తిరాజేరు : టిడిపి అధికారంలోకివస్తే వెనుకబడిన వర్గాల అభివృద్ధి జరుగుతుందని టిడిపి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.సోమవారం మండలంలోని వెంకటాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన…

సంక్షేమానికి ఓటు వేయండి : బొత్స

May 6,2024 | 21:32

ప్రజాశక్తి- గజపతినగరం : గత ఐదేళ్లలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి చేశామని, వాటిని చూసి వైసిపిని గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య అన్నారు. సోమవారం…