జిల్లా-వార్తలు

  • Home
  • వైసీపీ గిరిజన జనగర్జన పోస్టర్లు ఆవిష్కరణ

జిల్లా-వార్తలు

వైసీపీ గిరిజన జనగర్జన పోస్టర్లు ఆవిష్కరణ

Mar 5,2024 | 21:47

 పోస్టర్లు విడుదల చేస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్‌, తదితరులు                     పెనుకొండ : ఈ నెల 10 వ తేదీన పుట్టపర్తి వేదికగా నిర్వహించే వైసీపీ గిరిజన…

‘అనంత’లో ఇంటింటి చెత్త సేకరణ ప్రారంభం

Mar 5,2024 | 21:47

చెత్త వాహనాలను పరిశీలిస్తున్న మేయర్‌ వసీం, తదితరులు ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ చాలారోజుల తర్వాత నగరంలో ఇంటింటి చెత్త సేకరణను పున:ప్రారంభించినట్లు మేయర్‌ మహమ్మద్‌ వసీం తెలిపారు. ఈ…

మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం

Mar 5,2024 | 21:46

ప్రజాశక్తి – కుక్కునూరు క్రీడాకారుల్లో మానసిక ఉల్లాసం పెంపొందించడానికి సూపర్‌ సిక్స్‌ మెగా టోర్నమెంట్‌ ఆటల పోటీలను మంగళవారం ప్రారంభించారు. మండలంలోని వైసిపి ఆధ్వర్యంలో చర్చి హాస్టల్‌…

ఎన్నికల విధులు ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను మినహాయించాలి

Mar 5,2024 | 21:46

కలెక్టరేట్‌ ఏఓకు విన్నవిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ దీర్ఘకాలిక (క్యాన్సర్‌, గుండె, నరాల, కిడ్నీ మొదలైన రోగాలు) వ్యాధులతో బాధపడు తున్న వారిని, ప్రత్యేక అవసరాలు…

వారపు సంతలో సూపర్‌ సిక్స్‌పై ప్రచారం

Mar 5,2024 | 21:45

ప్రజాశక్తి – కురుపాం : మండలంలోని మొండెంఖల్‌లో మంగళవారం జరిగిన వారపు సంతలో మండల కన్వీనర్‌ కెవి కొండయ్య ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్‌…

మున్సిపల్‌ కార్మికులకు బకాయిలు చెల్లించాలి

Mar 5,2024 | 21:45

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జీతాలు, ఆరోగ్య భృతి బకాయిలు చెల్లించాలని, పారిశుధ్య కార్మికులకు రూ.21వేలు, డ్రైవర్లకు రూ.24500 బేసిక్‌ వేతనం అమలు చేయాలని , విలీన ప్రాంత…

‘అందరం కలిసి పనిచేద్దాం’

Mar 5,2024 | 21:45

ప్రజాశక్తి – చింతలపూడి అందరం కలిసి పని చేద్దామని, టిడిపి, జనసేన అధికారంలోకి వస్తే కష్టపడే వ్యక్తులకు టిడిపితో పాటు నామినేట్‌ పదవులు సమానంగా నిర్వహిస్తామని మాజీ…

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ అందజేత

Mar 5,2024 | 21:44

ప్రజాశక్తి – చింతలపూడి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని చింతలపూడి నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి కంభం విజయరాజు అన్నారు. చింతలపూడిలోని గ్రామానికి చెందిన కె.జ్యోతికి సిఎం…

ఉపాధి పనుల వద్ద మౌలిక వసతులు కల్పించాలి

Mar 5,2024 | 21:43

 ప్రజాశక్తి – కురుపాం : ఉపాధి హామీ పనుల వద్ద వేతనదారులకు తాగునీరు, టెంట్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ…