మనుధర్మ సిద్ధాంతంతో కొందరికే చదువు
మెడికల్ సీట్ల భర్తీలో రిజర్వేషన్లు పాటించడం లేదు. మేధావులకు కేంద్రాలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు రాజకీయ కేంద్రాలుగా మార్చారు కేరళ వామపక్ష ప్రభుత్వం 94 శాతం అక్షరాస్యత సాధించింది…
మెడికల్ సీట్ల భర్తీలో రిజర్వేషన్లు పాటించడం లేదు. మేధావులకు కేంద్రాలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు రాజకీయ కేంద్రాలుగా మార్చారు కేరళ వామపక్ష ప్రభుత్వం 94 శాతం అక్షరాస్యత సాధించింది…
ప్రజాశక్తి-పోరుమామిళ్ల : అంగన్వాడీల డిమాండ్లను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు యన్ భైరవ ప్రసాద్ పేర్కొన్నారు. అంగన్వాడీలు అంబేద్కర్ విగ్రహం ముందు 7వ రోజు నిరసన…
ప్రజాశక్తి-కడియం : సుబ్రహ్మణ్యేశ్వ స్వామి షష్ఠి మహోత్సవాలు సోమవారం కడియం మండలంలో వాడ వాడలా ఘనంగా జరిగాయి. భక్తులు వేకువ జామున నుండి ఆలయాలకు చేరుకొని స్వామిని…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : పార్టీ గెలుపే లక్ష్యంగా కృషిచేసి జనసేనను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు సైనికుడిలా పోరాడాలని మాజీ డి ఆర్ డి ఏ అధికారి, రాజంపేట…
ఆర్డీవో కార్యాలయం ముట్టడి, ర్యాలీ.. ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అంగన్వాడీలు చేపడుతున్న రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా సోమవారం సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డిఓ కార్యాలయం ఎదుట ర్యాలీ…
రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ ఎల్ వీ చలం.. ప్రజాశక్తి-మెలియాపుట్టి : ఈనెల 18 నుండి 24 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వినియోగదారుల…
ప్రజాశక్తి-రామచంద్రపురం : అంగన్వాడి వర్కర్లు న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో…
ప్రజాశక్తి-మంగళగిరి : అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టడాన్ని నిరసిస్తూ అంగన్వాడి యూనియన్లు, సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం మంగళగిరిలో ప్రదర్శన నిర్వహించి మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా…
ప్రజాశక్తి-కలెక్టరేట్ : ఈరోజు విజయనగరం కలెక్టరేట్ గ్రీవెన్స్ వద్ద పురుగుల మందు పట్టుకుని ఆత్మహత్య తీసుకుంటానని తుర్ల అప్పల నరసయ్య సన్నాఫ్ సన్యాసి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.…