జిల్లా-వార్తలు

  • Home
  • రాష్ట్రస్థాయి పోటీలకు మైనంపాడు విద్యార్థులు

జిల్లా-వార్తలు

రాష్ట్రస్థాయి పోటీలకు మైనంపాడు విద్యార్థులు

Dec 13,2023 | 23:58

ప్రజాశక్తి-సంతనూతలపాడు: రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు మండలంలోని మైనంపాడు గవర్నమెంట్‌ హైస్కూల్‌ ప్లస్‌ విద్యార్థులు ముగ్గురు ఎంపికయ్యారని పీఈటి తిరుమలశెట్టి రవికుమార్‌ (హాకీ రవి) తెలిపారు. స్కూల్‌ గేమ్స్‌…

ఓటర్ల అవగాహన సదస్సుకు ఏర్పాట్ల పరిశీలన

Dec 13,2023 | 23:58

 తాడేపల్లి రూరల్‌: యువ ఓటర్లకు అవగాహన కల్పించడానికి కెఎల్‌ డీమ్డ్‌ యూనివర్శిటీలో గురువారం జరగనున్న సద స్సుకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజర వుతారని…

ప్రజా సంక్షేమమే థ్యేయం: ఉగ్ర

Dec 13,2023 | 23:56

ప్రజాశక్తి-కనిగిరి కనిగిరి మునిసిపాలిటీలో 31వ రోజు బుధవారం దొరువు బజారు వీధిలో మన ఊరు-మన ఉగ్ర, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి…

డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలి

Dec 13,2023 | 23:56

మంగళగిరిలో పర్యటిస్తున్న మురుగుడు హనుమంతరావు మంగళగిరి: మంగళగిరి పట్టణ పరిధిలో హుస్సేన్‌ కట్ట రోడ్డు మొదలు కొప్పురావు కాలనీలోని 8,9 వ లైను చివరి వరకు డ్రైనేజ్‌…

21, 22 తేదీల్లో మంగళగిరి-తాడేపల్లి బాలోత్సవం

Dec 13,2023 | 23:54

 మంగళగిరి: మంగళగిరి-తాడేపల్లి బాలోత్సవం రెండో పిల్లల పండుగను విజయవంతం చేసేందుకు నిర్వాహకులు విస్తృతస్థాయిలో చర్యలు చేపట్టారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోగల యర్ర బాలెంలోని డాన్‌ బాస్కో…

అరాచక పాలనకు చరమగీతం పాడుదాం: కందుల

Dec 13,2023 | 23:53

ప్రజాశక్తి-పొదిలి రాష్ట్రంలో అరాచక పాలనకు చరమ గీతం పాడి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పొదిలి పట్టణంలో బుధవారం విశ్వనాధపురంలో…

కొనసాగుతున్న పోస్టల్‌ ఉద్యోగుల సమ్మె

Dec 13,2023 | 23:51

ప్రజాశక్తి మార్కాపురం రూరల్‌ : తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె బుధవారం రెండో రోజూ కొనసాగింది. నిరవధిక సమ్మెతో బ్రాంచి పోస్ట్‌ ఆఫీసులు…

వైసిపిని ఇంటికి సాగనంపాలి : ముత్తుముల

Dec 13,2023 | 23:50

ప్రజాశక్తి-కొమరోలు రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వాని ఇంటికి సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే, టిడిపి గిద్దలూరు నియోజక వర్గ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి, జనసేన పార్టీ ఇన్‌ఛార్జి…

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

Dec 13,2023 | 23:49

ప్రజాశక్తి-యర్రగొండపాలెం రైతులకు ఆదుకోవడంలో జగన్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప ఆరోపించారు. యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని త్రిపురాంతకం మండలం గొల్లపల్లి, విశ్వనాధపురం, కేసినేనిపల్లి…