జిల్లా-వార్తలు

  • Home
  • ఉత్సాహంగా మెగా వాలీబాల్‌ టోర్నమెంట్‌

జిల్లా-వార్తలు

ఉత్సాహంగా మెగా వాలీబాల్‌ టోర్నమెంట్‌

Feb 17,2024 | 00:14

ప్రజాశక్తి-జి.మాడుగుల: జిల్లా ఎస్పీ తూహిన్‌ సిన్హా ఆదేశాల మేరకు మద్దిగరువులో యువహౌ మెగా వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఏఎస్పి ధీరజ్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఉచితంగా నడిపి…

బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ

Feb 17,2024 | 00:11

ప్రజాశక్తి – చెరుకుపల్లి బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ పధకాలను టిడిపి నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టిడిపి, జనసేన మినీ మేనిఫెస్టో, సూపర్‌ సిక్స్‌ పధకాలను…

టిడిపి నుండి వైసీపీలో చేరిక

Feb 17,2024 | 00:10

ప్రజాశక్తి – భట్టిప్రోలు మండలంలోని కోనేటిపురం గ్రామం టిడిపికి చెందిన 25 కుటుంబాలు వైసిపి కన్వీనర్ మోర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసిపి ఇన్చార్జి వరికుటి అశోక్ బాబు…

ఉచిత దంత వైద్య శిబిరం

Feb 17,2024 | 00:09

ప్రజాశక్తి – వేటపాలెం హెల్త్ కార్డుల ద్వారా ఉచిత దంత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఒ సిహెచ్ రుతమ్మ కోరారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయం ప్రాంగణంలో…

విఆర్‌ఎల నుండి రూ.16 కోట్లు నిర్ధాక్షణ్యంగా వసూలు

Feb 17,2024 | 00:08

 చిలకలూరిపేట: విఆర్‌ఎలకు ఇచ్చిన హామీలను విస్మరించడంతోపాటు రూ.16 కోట్ల డిఎను నిర్థాక్షిణ్యంగా ప్రభుత్వం తిరిగి వసూలు చేసిందని విఆర్‌ఎల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్‌ బందగి…

రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన

Feb 17,2024 | 00:08

ప్రజాశక్తి – రేపల్లె రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యతని డిఎస్పి మురళీకృష్ణ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు స్థానిక రామశాస్త్రి కల్యాణ మండపంలో శుక్రవారం…

కాంగ్రెస్‌ సీటు కోసం దరకాస్తు

Feb 17,2024 | 00:07

ప్రజాశక్తి – భట్టిప్రోలు వేమూరు నియోజకవర్గ కాంగ్రెస్ సీటు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకులు బూరగ సుబ్బారావు విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఇప్పటివరకు…

వైసీపీ నుండి టిడిపిలో చేరిక

Feb 17,2024 | 00:06

ప్రజాశక్తి – కర్లపాలెం మండలంలోని సమ్మెటవారిపాలెం ఉపసర్పంచ్ పిట్టు వీరారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక టిడిపి కార్యాలయంలో 10మంది వైసిపి నాయకులు, కార్యకర్తలు టిడిపి ఇంచార్జ్ వేగేశన నరేంద్ర…

అడ్డగించడం సిగ్గుచేటు

Feb 17,2024 | 00:05

ప్రజాశక్తి – నిజాంపట్నం బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆటంకం కలిగించడం సిగ్గుచేటని టీడీపీ నాయకులు బొమ్మిడి రామకృష్ణ అన్నారు.…