జిల్లా-వార్తలు

  • Home
  • అప్రెంటీస్‌ జీవోలు దహనం

జిల్లా-వార్తలు

అప్రెంటీస్‌ జీవోలు దహనం

Feb 13,2024 | 23:22

ప్రజాశక్తి – వినుకొండ : ఉపాధ్యాయ నియామకాల్లో బానిస వ్యవస్థగా ఉన్న అప్రెంటిస్‌ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌ అన్నారు.…

న్యాయం చేయకుంటే లావాదేవీలను అడ్డుకుంటాం

Feb 13,2024 | 23:22

వినతిపత్రం ఇస్తున్న బాధిత రైతులు, నాయకులు ప్రజాశక్తి – క్రోసూరు : మండలంలోని దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు అప్రైజర్‌గా పని చేసిన నాగార్జున కొద్ది…

పది రోజుల్లో 100 పడకలతో మెడికల్‌ కళాశాల : ఎమ్మెల్యే

Feb 13,2024 | 23:19

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : గురజాల నియోజకవర్గం బ్రాహ్మణపల్లిలోని కామేపల్లి రెవెన్యూ పరిధిలో నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాల వద్ద వంద పడకలతో వైద్యశాలను మరో 10 రోజుల్లో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే…

నరసరావుపేటలో మూడోసారి నెల్లూరివారి పోటీ

Feb 13,2024 | 23:18

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి రాంబాబు తదితరులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు ఎంపీ అభ్యర్థిగా వైసిపి తరుపున పోటీ చేయనున్న అనిల్‌ కుమార్‌…

కోటప్పకొండ తిరునాళ్లపై తొలి సమీక్ష

Feb 13,2024 | 23:16

సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్ర పండుగైన కోటప్పకొండలో తిరునాళ్ల వచ్చేనెల 8వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు…

రంగురాళ్లా..వజ్రాలా..!’మెగా’ …ఖ’నిజం’ తేల్చాలిశ్రీ కాసరం చెరువులో గప్‌చిప్‌గా తరలింపు శ్రీ గ్రామస్తులు అడ్డుకున్నా బేఖాతర్‌

Feb 13,2024 | 22:49

రంగురాళ్లా..వజ్రాలా..!’మెగా’ …ఖ’నిజం’ తేల్చాలిశ్రీ కాసరం చెరువులో గప్‌చిప్‌గా తరలింపు శ్రీ గ్రామస్తులు అడ్డుకున్నా బేఖాతర్‌ప్రజాశక్తి-శ్రీకాళహస్తి/తొట్టంబేడు మెగా మట్టి మాఫియా నానాటికీ మితిమీరిపోతోంది. మెగా మట్టి దోపిడీపై పత్రికల్లో,…

టిడిపి వాణిజ్య విభాగం కార్యదర్శిగా రాము

Feb 13,2024 | 22:47

ముదినేపల్లి: గురజ గ్రామానికి చెందిన టిడిపి సీనియర్‌ నాయకులు అడుసుమిల్లి రామకృష్ణ(రాము)ని జిల్లా టిడిపి వాణిజ్య విభాగం కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు మంగళవారం నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో…

రథసప్తమి ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ మల్లికా గర్గ్‌

Feb 13,2024 | 22:46

రథసప్తమి ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ మల్లికా గర్గ్‌ప్రజాశక్తి -తిరుమల తిరుమలలో ఈ నెల 16వ తేదీ జరగబోయే శ్రీవారి రథసప్తమి ఉత్సవాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చే భక్తులకు…

చిన్నారికి ఎస్‌ఐ సాయం

Feb 13,2024 | 22:45

ప్రజాశక్తి – ముసునూరు సేవా దృక్పధంతో సేవ చేయాలనే ఉద్ధేశ్యంతో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాలురకు ముసునూరు ఎస్‌ఐ పి.వాసు ఆర్థిక సహాయం అందజేశారు. మంగళవారం రాజమండ్రి…