జిల్లా-వార్తలు

  • Home
  • క్విజ్‌ విజేతలకు అభినందన

జిల్లా-వార్తలు

క్విజ్‌ విజేతలకు అభినందన

Feb 22,2024 | 16:21

క్విజ్‌ విజేతలతో ప్రిన్సిపల్‌ తదితరులు ప్రజాశక్తి-మండపేట అమలాపురం డివిజన్‌లోని మండపేట, రామచంద్రపురం, రాజోలు, యానం, రావులపాలెం, అమలాపురంలోని నారాయణ స్కూల్‌ బ్రాంచీల విద్యార్థులకు రామచంద్రపురం నారాయణ స్కూల్‌…

254 పశువులకు’ గాలికుంటు’ టీకాలు

Feb 22,2024 | 16:19

భీమక్రోస్‌పాలెంలో గాలికుంటు టీకాలు వేస్తున్న పశువైద్యులు ప్రజాశక్తి-రామచంద్రపురం మండలంలోని భీమ క్రోసు పాలెం గ్రామంలో వెల్ల పశువైద్యాధికారి ఏర్పాటు చేసిన ఉచిత గాలి కుంటి వ్యాధి టీకాలు…

పారిశుధ్య పనుల పరిశీలన

Feb 22,2024 | 16:17

చెరువు నీటిని పరిశీలిస్తున్న కమిషనర్‌ ప్రజాశక్తి-మండపేట స్థానిక 13వ వార్డులోని పారిశుధ్య పనులను మున్సిపల్‌ కమిషనర్‌ బి.రాము సిబ్బందితో కలిసి గురువారం పరిశీలించారు. వార్డులోని ప్రతి వీధి…

మాతృ బహుభాష ఉపాధ్యాయులకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని వినతి

Feb 22,2024 | 16:12

పెదబయలు : కువి కొండ మరియు ఆదివాసి ఒరియా భాషలో బోధిస్తున్న మాతఅ బహుభాష ఉపాధ్యాయులకు కనీస వేతతనం రూ.26,000 ఇవ్వాలని ఆదివాసి గిరిజన సంఘం మండల…

మధ్యాహ్న భోజన ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీడీవో

Feb 22,2024 | 15:51

ప్రజాశక్తి- నార్పల : మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి భోజనం నాణ్యవంతంగా లేదని ఇటువంటి భోజనం విద్యార్థులకు పెడితే ఎలా అంటూ మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులపై ఎంపీడీవో…

పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ఆధారం

Feb 22,2024 | 15:43

ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : విద్యాసంస్థల్లో గాలి నాణ్యత మెరుగుపరచడానికి కాలుష్య నివారణకు చెట్లు ఎంతో సహాయం పడతాయని పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌…

జనసేనలోకి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

Feb 22,2024 | 15:37

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): జనసేనలో చేరుతానని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. గురువారం ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.…

బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపండి : వెంకన్న

Feb 22,2024 | 15:14

దేవరపల్లి : నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపాలని,వ్వవసాయకార్మికసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న పేర్కొన్నారు. పండించిన పంటలకు కనీస మద్దతు ధర కావాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌…

రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

Feb 22,2024 | 14:51

అరకు : రూ.5లక్షల జిల్లాపరిషత్‌ నిధులతో బంగారుమెట్ట పంచాయతీ పరిధిలో గల సొలగంపుట్టు గ్రామంలోని సిసి రోడ్డు నిర్మాణ పనులను వైసిపి మండల ఇన్‌చార్జి కొండలరావు గురువారం…