జిల్లా-వార్తలు

  • Home
  • రైతులందరికీ న్యాయం చేస్తాం : మోపిదేవి

జిల్లా-వార్తలు

రైతులందరికీ న్యాయం చేస్తాం : మోపిదేవి

Dec 7,2023 | 23:30

ప్రజాశక్తి – చెరుకుపల్లి తుఫాను వలన నష్టపోయిన రైతులు అందరినీ ఆదుకుంటామని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు అన్నారు. దెబ్బతిన్న వరి, మిరప పైరులను ఆయన గురువారం…

వైట్‌బర్లీ రైతులను ఆదుకోవాలి

Dec 7,2023 | 23:41

ప్రజాశక్తి – అద్దంకి బర్లీ పొగాకు పంటను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గురువారం పరిశీలించారు. పండించిన బర్లీ పొగాకును ఎండబెట్టేందుకు పందిళ్ళు వేశారు. రెండు రోజులు క్రితం…

బాధితులకు నిత్యావసరాల పంపిణీ

Dec 7,2023 | 23:27

ప్రజాశక్తి – నగరం తుఫానుతో నష్టపోయిన పేదలకు ఎంపిపి చింతల శ్రీకృష్ణయ్య నిత్యావసర సరుకులు గురువారం పంపిణీ చేశారు. మండలంలోని ఈదుపల్లి గ్రామ ఎస్టీ కాలనీలో సిఎం…

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం దుర్మార్గం

Dec 7,2023 | 23:26

ప్రజాశక్తి – బాపట్ల టిడిపి విజయం సాధిస్తుందన్న విశ్లేషణలు జీర్ణించుకోలేక వైసిపి నాయకులు మండలంలోని భర్తిపూడి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని టిడిపి ఇన్‌చార్జి వేగేశన…

డ్రైనేజీపై సమగ్రమైన చర్యలు చేపట్టాలి : ఎపి రైతు సంఘం నాయకుల వినతి

Dec 7,2023 | 23:25

ప్రజాశక్తి – రేపల్లె తూఫాన్ వల్ల నష్టపోయిన పంటలను కాపాడేందుకు డ్రైనేజీ అధికారులు సమగ్ర ప్రతిపాదనలు చేయాలని, నిర్ధిష్ట చర్యలు తీసుకుని పొలాల్లో ఉన్న నీటిని తొలగించాలని…

రోటరీ ఆధ్వర్యంలో 97మందికి కంటి పరీక్షలు

Dec 7,2023 | 23:23

ప్రజాశక్తి – పంగులూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక రోటరీ భవన్లో ఉచిత కంటి పరీక్షలు గురువారం నిర్వహించారు. శిబిరానికి 97మంది హాజరుకాగా వీరిలో 62మందికి కంటి…

మానవత్వం చాటుకున్న గొట్టిపాటి

Dec 7,2023 | 23:22

ప్రజాశక్తి – అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మానవత్వం చాటుకున్నారు. పట్టణంలోని పలు కార్యక్రమాలకు హాజరైన ఆయన సంతమాగులురు వైపు వెళ్తున్న సమయంలో దామావారిపాలెం సమీపంలోని బజాజ్…

రైతులను ఆదుకోవాలని కలెక్టరుకు వినతి

Dec 7,2023 | 23:11

ప్రజాశక్తి-దర్శి: మిచౌంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ కోరారు. గురువారం ఆమె కలెక్టర్‌ను కలిసి…

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Dec 7,2023 | 23:10

ప్రజాశక్తి-దర్శి: దర్శి నియోజకవర్గంలో దర్శితో పాటు దొనకొండ మండలాలను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్లూరి కొండారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శి…