జిల్లా-వార్తలు

  • Home
  • అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్ల సమస్యలు పరిష్కరించాలి

జిల్లా-వార్తలు

అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్ల సమస్యలు పరిష్కరించాలి

Dec 11,2023 | 00:24

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్ల సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక ఎల్‌బిజి భవన్‌లో ఒంగోలు నగర అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌…

చాపరాయిలో పర్యాటకుల సందడి

Dec 11,2023 | 00:21

చాపరాయి వద్ద పర్యాటకులు ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతంలో ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు పోటెత్తారు. పర్యాటకుల తాకిడితో చాపరాయి జలపాతంలో పర్యాటకుల ఆటపాటలతో సందడి…

అనారోగ్యంతో ఆవు మృతి

Dec 11,2023 | 00:19

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మండలంలోని పోతంగి పంచాయతీ బల్లుగూడలోని ఎస్‌.అప్పారావుకు చెందిన ఆవు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందినట్లు బాధిత రైతు స్థానిక విలేకరుల…

నిరుపయోగంగా ఉన్న బస్‌ షెల్టర్‌ పాత బస్‌ షెల్టర్‌, రైతు బజార్‌

Dec 11,2023 | 00:18

ప్రజాశక్తి-పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులోని పాత బస్టాండ్‌ సెంటర్లో బస్‌ షెల్టర్‌ శిథిలావస్థలో ఉండటంతో నిరుపయోగంగా ఉంది. అభివృద్ధికి నోచుకోక ఇక్కడ ఉన్న బస్సు షెల్టర్‌ ప్రాంగణ…

దర్జాగా మఠం ఆస్తి కబ్జాశ్రీ మఠం హెచ్చరిక బోర్డును పీకేసిన వైనంశ్రీ మఠం అధికారులు.. ఒత్తిళ్లతో తలోగ్గుతున్నారా..?

Dec 10,2023 | 23:50

దర్జాగా మఠం ఆస్తి కబ్జాశ్రీ మఠం హెచ్చరిక బోర్డును పీకేసిన వైనంశ్రీ మఠం అధికారులు.. ఒత్తిళ్లతో తలోగ్గుతున్నారా..?ప్రజాశకి-తిరుపతి (మంగళం) : పది కోట్లు విలువ చేసే భూమి.…

రాయలసీమ సమగ్రాభివద్ధికై ఉద్యమిద్దాం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌

Dec 10,2023 | 23:42

రాయలసీమ సమగ్రాభివద్ధికై ఉద్యమిద్దాం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో, తిరుపతి టౌన్‌: వెనుకబాటు తనానికి మారుపేరుగా నిలిచిన రాయలసీమ సమగ్రాభివద్ధికై…

చంద్రబాబు పర్యటనపై ఆమంచి సెటైర్లు

Dec 10,2023 | 23:30

ప్రజాశక్తి – పర్చూరు తుఫాను ధాటికి నష్టపోయిన రైతులకు పరామర్శ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన పర్యటనపై పర్చూరు వైసీపీ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ తీవ్ర…

నిరుపేద కాపు విద్యార్థుల అభ్యున్నతికి కృషి

Dec 10,2023 | 23:29

ప్రజాశక్తి – బాపట్ల నిరుపేద కాపు విద్యార్థుల విద్యాభివృద్ధికి కాపు సేవా సంఘం కృషి చేస్తోందని మాజీ ఎంఎల్‌సి అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. సూర్యలంక తీరంలో…

ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం

Dec 10,2023 | 23:26

ప్రజాశక్తి – చీరాల దేవాంగులంతా ఐక్యంగా ఉంటేనే ఎలాంటి సమస్యలు ఎదురైన సులువుగా పరిష్కరించుకోవచ్చని టిడిపి నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని జాండ్రపేట హై స్కూల్…