జిల్లా-వార్తలు

  • Home
  • ఉపాధి కూలీలకు పనుల దగ్గర సౌకర్యాలు కల్పించాలి : వ్యకాస

జిల్లా-వార్తలు

ఉపాధి కూలీలకు పనుల దగ్గర సౌకర్యాలు కల్పించాలి : వ్యకాస

Mar 5,2024 | 15:48

ప్రజాశక్తి-గూడూరు(కర్నూలు) : ఉపాధి కూలీలకు పెండింగ్‌ వేతనాలు చెల్లించి.. పనుల దగ్గర సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.వెంకటరాముడు డిమాండ్‌ చేశారు.…

రజకులకు రక్షణ చట్టం చేయాలి

Mar 5,2024 | 15:36

 రజక సంఘం జిల్లా చైర్మన్‌ సన్యాసిరావు ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రజకులపై జరుగుతున్న దాడులు నుంచి రక్షణ కోసం రక్షణ చట్టం చేయాలనీ ఎపి రజక సంఘం…

వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో ముంచిన మోడీ ప్రభుత్వాన్ని గద్దే దింపుదాం

Mar 5,2024 | 15:27

వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్‌ నాయకులు జాలా అంజయ్య పిలుపు ప్రజాశక్తి -ప్రకాశం : వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి కాపాడుతానని, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని…

సామర్లకోటలో సి.ఆర్.పి.ఎఫ్ బలగాల కవాతు

Mar 5,2024 | 15:23

ప్రజాశక్తి – సామర్లకోట(కాకినాడ) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సామర్లకోట పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు గాను ప్రజలు స్వేచ్ఛగా,…

మత్స్యకారులకు న్యాయం జరగాలి

Mar 5,2024 | 14:56

లేదంటే సిస్మిక్‌ సర్వే అడ్డుకుంటాం కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి స్పష్టీకరణ ప్రజాశక్తి-కాకినాడ : ఓయన్‌జిసి, రిలయన్స్‌ ఆధ్వర్యంలో సుమారు ఆరు నుండి ఎనిమిది నెలల పాటు సముద్రంలో…

హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

Mar 5,2024 | 15:50

ప్రజాశక్తి – పెద్దాపురం(కాకినాడ) :  మహారాణి కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 5 ఆధ్వర్యంలో రాజీవ్ కాలనీలో నిర్వహిస్తున్న ప్రత్యేక సేవా శిబిరం 5 వ రోజు మంగళవారం…

నూటికి నూరు శాతం పన్నులు వసూలు చేయాలి : మున్సిపల్‌ కమిషనర్‌

Mar 5,2024 | 14:49

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): మార్చి నెలాఖరు నాటికి నూటికి నూరు శాతం పన్నులు వసూలు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ కె.వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో సచివాలయ…

ఇంటర్‌ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్‌

Mar 5,2024 | 14:46

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మంగళవారం జరిగిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలో ఇద్దరు విద్యార్థులను అధికారులు డిబార్‌ చేశారు. డి బార్‌ అయిన వారిలో భారతి జూనియర్‌…

బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీధర్‌ శంకుస్థాపన

Mar 5,2024 | 14:39

ప్రజాశక్తి- యడవల్లి (ఏలూరు) : లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి, తారు రోడ్డు పనులకు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ మంగళవారం…