జిల్లా-వార్తలు

  • Home
  • గ్రామీణ సమస్యలపై ప్రజా ఉద్యమం

జిల్లా-వార్తలు

గ్రామీణ సమస్యలపై ప్రజా ఉద్యమం

Feb 23,2024 | 21:30

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ప్రధానమంత్రి మోడీ కపట ప్రేమ నమ్మే స్థితిలో రైతులు లేరని, గ్రామీణ సమస్యలపై ప్రజా ఉద్యమం చేపడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి…

గిరిపుత్రులు పరిహారానికి నోచుకోరా?

Feb 23,2024 | 21:29

ప్రజాశక్తి -సాలూరు : జిల్లాలో వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలనే డిమాండ్‌ తెరపైకి వస్తోంది. తాము నివశించే మారుమూల గిరిజన…

శుభకరణ్‌సింగ్‌ మృతికి కారకులను శిక్షించాలి

Feb 23,2024 | 21:29

ప్రజాశక్తి – పాలకొండ : సమస్యలపై ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు పాశవికంగా జరిపిన దాడిలో రైతు శుభకరణ్‌ సింగ్‌ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని సిఐటియు…

ఎన్నికల నిర్వహణకు సంసిద్ధం : కలెక్టర్‌

Feb 23,2024 | 21:29

ప్రజాశక్తి – కడప త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామని, ఎక్కడా అధికారులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు…

విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి

Feb 23,2024 | 21:27

ప్రజాశక్తి-కడప అర్బన్‌ యోగి వేమన విశ్వవిద్యాలయం మహిళ హాస్టల్‌ లో బుధవారం రాత్రి విద్యార్థినిలకు ఫుడ్‌ పాయిజన్‌ అయ్యి అస్వస్థకు గురయ్యారని సంఘటన పై అధికారులు సమగ్ర…

రాష్ట్రాభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలి

Feb 23,2024 | 21:26

ప్రజాశక్తి- మెంటాడ : రాష్ట్రం అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలని టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం రాబంద గ్రామంలో బాబు ష్యూరిటీ…

ట్యాబ్‌లను వినియోగించాలి: డిఇఒ

Feb 23,2024 | 21:25

ప్రజాశక్తి- చీపురుపల్లి: బైజూస్‌ విషయ పరిజ్ఞానంలో 8,9 తరగతుల విద్యార్ధులు తప్పనిసరిగా టాబ్‌లను వినియోగించాలని జిల్లా విధ్యాశాఖాధికారి ఎన్‌ ప్రేమ్‌కుమార్‌ సూచించారు. శుక్రవారం చీపురుపల్లి మేజర్‌ పంచాయతీ…

షేర్ల జారీ పేరున భారీ మోసం

Feb 23,2024 | 21:24

ప్రజాశక్తి- శృంగవరపుకోట : జిందాల్‌ భూసేకరణలో షేర్ల జారీ పేరున భారీ మోసం జరిగిందని జిందాల్‌ నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం…

లేబర్‌ అధికారిని సస్పెండ్‌ చేయాలి:సిఐటియు

Feb 23,2024 | 21:22

ప్రజాశకి – నెల్లిమర్ల :మిమ్స్‌ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్న లేబర్‌ కమిషనర్‌ని వెంటనే సస్పెండ్‌ చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మి నేని సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు.…