జిల్లా-వార్తలు

  • Home
  • పేదల ఆత్మగౌరవం నిలబెట్టడానికే సంక్షేమ పథకాలు

జిల్లా-వార్తలు

పేదల ఆత్మగౌరవం నిలబెట్టడానికే సంక్షేమ పథకాలు

Jan 30,2024 | 20:14

ప్రజాశక్తి- గుర్ల : మహిళలు, పేద ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారు గర్వంగా తలెత్తుకొనేలా చేయడానికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని…

గర్భిణులకు సకాలంలో వైద్యపరీక్షలు

Jan 30,2024 | 19:04

మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ గర్భిణులకు సకాలంలో వైద్యపరీక్షలు ప్రజాశక్తి-నెల్లూ :రుగర్భం దాల్చిన ప్రతి మహిళ పేరును వైద్య ఆరోగ్య శాఖ రికార్డులల్లో నమోదు చేసుకోవాలని, అదే సమయంలో సకాలంలో…

మున్సిపల్‌ కార్మికుల నిరసన

Jan 30,2024 | 19:01

ధర్నా చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు మున్సిపల్‌ కార్మికుల నిరసన ప్రజాశక్తి-నెల్లూరురాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మునిసిపల్‌ కార్మికులు సమ్మె బాటపట్టిన సమయంలో ప్రభుత్వం…

సర్పంచుల నిరసన దీక్ష

Jan 30,2024 | 18:59

నిరసన చేస్తున్న సర్పంచ్‌లు సర్పంచుల నిరసన దీక్ష ప్రజాశక్తి-నెల్లూరు : నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌ ప్రాంతంలో ప్రభుత్వం తమకు నిధులు,విధులు కేటాయించాలని డిమాండ్‌ సర్పంచ్‌లు నిరసన దీక్ష…

రైల్వే లైన్ల నిర్మణం, కొత్త రైళ్ల కోసం నిధులు కేటాయించాలి : సిపిఎం

Jan 30,2024 | 17:55

ప్రజాశక్తి – కర్నూలు జిల్లాపరిషత్ : కర్నూల్ జిల్లాలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం కొరకు, కర్నూలు జిల్లా కేంద్రం నుండి అదనపు రైళ్ల ఏర్పాటు కొరకు…

క్రీడలతో గుర్తింపు : ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి

Jan 30,2024 | 17:24

ప్రజాశక్తి – నరసాపురం యువతీ యువకులు క్రీడల్లో పాల్గొనడం వల్ల సమాజంలో గుర్తింపు పొందుతారని ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా నరసాపురం…

ఎంఎల్‌ఎ నిమ్మలను కలిసిన సినీనటుడు నారాయణమూర్తి

Jan 30,2024 | 17:23

ప్రజాశక్తి – పాలకొల్లు ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సినీ నటుడు, దర్శకుడు, ఆర్‌.నారాయణమూర్తి ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు…

స్వచ్ఛమైన తాగునీరందించడమే లక్ష్యం

Jan 30,2024 | 17:22

డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు ప్రజాశక్తి – ఉండి ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌…

సేవా పురస్కార గ్రహీతలకు సన్మానం

Jan 30,2024 | 17:09

సర్పంచ్‌ రాంబాబు, ఎంఇఒ సాలెంరాజుకు సన్మానం ప్రజాశక్తి – ఆలమూరు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మండల విద్యాశాఖ అధికారి పి.సాలెం రాజు, గుమ్మిలేరు సర్పంచ్‌ గుణ్ణం…