జిల్లా-వార్తలు

  • Home
  • పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

జిల్లా-వార్తలు

పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Dec 8,2023 | 21:00

 ప్రజాశక్తి-పాలకొండ  :  నగర పంచాయతీల్లో ఏళ్ల తరబడి శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు…

నిబంధనల్లేకుండా తడిసిన ధాన్యం కొనుగోలు

Dec 8,2023 | 21:00

ప్రజాశక్తి – పెదపాడు రాష్ట్రంలో ఖరీఫ్‌ ధాన్యాన్ని వచ్చే ఏడాది మార్చి నెల వరకూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు ఈ విషయంలో ఎలాంటి…

అర్జీలను సత్వరం పరిష్కరించాలి : జెసి

Dec 8,2023 | 20:59

ప్రజాశక్తి-వాల్మీకిపురం ప్రజల నుంచి వచ్చే అర్జీలను సత్వరం పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద జగనన్నకు చెబుదాం కార్యక్రమం…

ఉద్యోగులను విస్మరిస్తే పతనం తప్పదు : సాబ్జీ

Dec 8,2023 | 20:58

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించని పక్షంలో రాబోయే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వ ఓటమి తప్పదని ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ హెచ్చరించారు. ఈనెల తొమ్మిది,…

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : టిడిపి

Dec 8,2023 | 20:57

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ మిచౌంగ్‌ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకొని నష్టపరిహారం అందించాలని రాజంపేట టిడిపి పార్లమెంట్‌ అభ్యర్థి గంటా నరహరి డిమాండ్‌ చేశారు.…

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు

Dec 8,2023 | 20:56

       దెందులూరు : రైతులకు నష్టం కలగకుండా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ తెలిపారు. మండలంలోని పోతునూరు,…

ప్రతిగింజనూ కొనుగోలు చేయాలి : సిపిఎం

Dec 8,2023 | 20:55

ప్రజాశక్తి – భీమడోలు తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ప్రతి ధాన్యంగింజనూ కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.లింగరాజు కోరారు. శుక్రవారం కౌలు…

తోటపల్లి దేవస్థానం అభివృద్ధికి కృషి

Dec 8,2023 | 20:55

ప్రజాశక్తి – గరుగుబిల్లి  :  మండలంలోని తోటపల్లి వెంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి ఆలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని కురుపాం ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి అన్నారు. ఆలయ…

సికిల్‌ సెల్‌ ఎనీమియాను గుర్తించాలి 

Dec 8,2023 | 20:54

 ప్రజాశక్తి – పార్వతీపురం  :  ప్రజల్లో సికిల్‌ సెల్‌ ఎనీ మియాను గుర్తించాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి పి.విష్ణుచరణ్‌ అన్నారు. గిరిమిత్ర సమావేశ మందిరంలో వైద్యాధికారులకు, ఎఎన్‌ఎమ్‌లకు…