జిల్లా-వార్తలు

  • Home
  • చలో ఢిల్లీకి మద్దతుగా 14న ఆందోళనలు

జిల్లా-వార్తలు

చలో ఢిల్లీకి మద్దతుగా 14న ఆందోళనలు

Mar 7,2024 | 22:43

 మాచర్ల: దేశ జనాభాలో 70 శాతంగా ఉన్న రైతు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కరంలో కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హమీలను అమలు చేయలేదని రైతుసంఘ…

ఆత్మస్థైర్యంతో మరింత ముందుకెళ్లాలి

Mar 7,2024 | 22:39

తాడికొండ : మహిళలు ఆత్మస్థైర్యం, నైపుణ్యత అలవర్చుకొని మరింత ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పూనమ్‌ మాలకొండయ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…

త్రాగు నీటి సమస్య రాకుండా చూడాలి

Mar 7,2024 | 22:37

ప్రజాశక్తి – యద్దనపూడి రానున్న వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్యలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎంపీడీఒ శివ సుబ్రహ్మణ్యం సూచించారు. స్థానిక ఎంపీడీఒ కార్యాలయంలో గురువారం సర్వసభ్య…

వలస కూలీల ట్రాక్టర్‌ బోల్తా: 18 మందికి తీవ్ర గాయాలు

Mar 7,2024 | 22:36

  సత్తెనపల్లి రూరల్‌, క్రోసూరు : ట్రాక్టర్‌ బోల్తా పడి వలస కూలీలు గాయపడిన ఘటన క్రోసూరు మండలం 88 తాళ్లూరు సమీపంలో గురువారం జరిగింది. కర్నాటక…

నేడు జివిఆర్ హాస్పిటల్ ప్రారంభం

Mar 7,2024 | 22:36

– అందరికీ అందుబాటులో ఆధునిక వైద్యం – జీవిఆర్ హాస్పిటల్ ఎండి పల్లె సాధన గ్రేస్ ప్రజాశక్తి – చీరాల దూర ప్రాంతాలకు వెళ్లకుండా అత్యాధునిక వైద్యాన్ని…

చేయూత నాలుగవ విడత పంపిణి

Mar 7,2024 | 22:29

ప్రజాశక్తి -రేపల్లె ఆడపడుచులను ఆదుకునేందుకు వీలుగా జగనన్న చేయూత పథకానికి శ్రీకారం చుట్టారని వైసిపి ఇంఛార్జి డాక్టర్ గణేష్ అన్నారు. పట్టణంలోని సీతారామ యోగిని కళ్యాణ మండపంలో…

10న ‘సిద్ధం’కు సన్నద్ధం కావాలి: మంత్రి అంబటి

Mar 7,2024 | 22:29

సత్తెనపల్లి మండలంలో బులెట్‌ పై పర్యటిస్తున్న మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి రూరల్‌: సిద్ధం మహాసభకు వైసిపి శ్రేణులు సన్నద్ధం కావాలని మంత్రి అంబటి రాంబాబు పిలుపిచ్చారు.సత్తెనపల్లి…

కోటప్పకొండ తిరునాళ్ళ .. 3,000 మంది పోలీసులతో బందోబస్తు

Mar 7,2024 | 22:25

పల్నాడు జిల్లా: సందర్శకులు ప్రశాంత వాతావరణంలో త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకునే విధంగా విధులు నిర్వర్తించాలని గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా ఎస్పీ వై.…

పేదలకు మేలు చేసే సూపర్‌సిక్స్‌

Mar 7,2024 | 22:24

ప్రజాశక్తి – చీరాల రాష్ట్ర ప్రజలు వైసిపి ప్రభుత్వంతో విసిగిపోయారని టిడిపి ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఓట్లతో వైసిపికి బుద్ది చెప్పేందుకు…