జిల్లా-వార్తలు

  • Home
  • తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి :ఆర్‌డి

జిల్లా-వార్తలు

తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి :ఆర్‌డి

Mar 27,2024 | 21:16

ఒప్రజాశక్తి-వీరబల్లి మండల వ్యాప్తంగా తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్‌డిఒ మోహన్‌రావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పోలు చిన్నారెడ్డిగారిపల్లి సమీపంలో ఉన్న మాండవ్య నదిని,…

సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి

Mar 27,2024 | 21:16

ప్రజాశక్తి – గుర్ల : ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ, సంక్షేమ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రైతులకు విత్తనాలు, ఎరువులు ఆర్‌బికె ద్వారా ప్రభుత్వం అందిస్తుందని మంత్రి బొత్స…

నిధులు ఇవ్వలేని సమావేశాలు ఎందుకు?

Mar 27,2024 | 21:15

-మండల సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించిన సర్పంచ్‌లుప్రజాశక్తి-నిమ్మనపల్లె గ్రామాల అభివద్ధికి నిధులు ఇవ్వలేని సమావేశాలు మాకెందు కంటూ సర్పంచ్‌లు వెళ్లిపోయిన సంఘటన నిమ్మనపల్లి సర్వసభ్య సమా వేశంలో బుధవారం…

జీడికి రూ.16 వేలు మద్దతుధర కల్పించాలి

Mar 27,2024 | 21:13

ప్రజాశక్తి-కురుపాం :  జీడిపిక్కలకు క్వింటాకు రూ.16 వేలు మద్దతు ధర కల్పించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మండలంలో ఉరిడి,…

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

Mar 27,2024 | 21:12

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  : సార్వత్రిక ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా…

కౌంటింగ్‌ కేంద్రంలో పక్కాగా ఏర్పాట్లు

Mar 27,2024 | 21:11

 ప్రజాశక్తి – గరుగుబిల్లి : ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద కల్పించాల్సిన వసతులు పక్కాగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. గరుగుబిల్లి…

పేరుకుపోతున్న నీటి పన్ను బకాయిలు

Mar 27,2024 | 21:06

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నీటి పన్ను వసూలు నామ మాత్రంగానే జరుగుతోంది. ప్రతి ఏటా నీటి పన్ను ద్వారా నగర పాలక…

యువత సమాజ హితం కోసం పనిచేయాలి

Mar 27,2024 | 21:05

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  యువత చదువు పైనే కాకుండా సామాజిక స్పృహను పెంపొందించు కోవాలని, తద్వారా సమాజ హితమైన కార్యక్రమాలు చేపట్టాలని సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ విసి…

కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Mar 27,2024 | 21:05

మాట్లాడుతున్న ఎస్‌ఐ జంపాని కుమార్‌కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలుప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ జంపాని కుమార్‌ హెచ్చరించారు. బుధవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో…