15 నుంచి ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు
పోస్టర్లను విడుదల చేస్తున్న రైతుసంఘం నాయకులు తాడిపత్రి రూరల్ : కర్నూలులో ఈనెల 15, 16, 17వతేదీల్లో నిర్వహించనున్న ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని…
పోస్టర్లను విడుదల చేస్తున్న రైతుసంఘం నాయకులు తాడిపత్రి రూరల్ : కర్నూలులో ఈనెల 15, 16, 17వతేదీల్లో నిర్వహించనున్న ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని…
కరువు బృందానికి వినతిపత్రం అందజేస్తున్న ఎపి రైతుసంఘం నాయకులు ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ జిల్లాలో కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీ రూ.10వేల…
జెఎన్టియు ప్రజాశక్తి-అనంతపురం వచ్చేనెల 6వతేదీన జెఎన్టియు 13వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఉపకులపతి రంగజనార్ధన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు గవర్నర్, ఛాన్స్లర్ జస్టిస్ అబ్దుల్…
వినతిపత్రం అందజేస్తున్న ఆశాలు, నాయకులు హిందూపురం : ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జెడ్పి శ్రీనివాసులు డిమాండ్…
ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు, సిఐటియు కాలనీవాసులు ప్రజాశక్తి-గుంతకల్లు పట్టణంలోని సిఐటియు కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు…
సజ్జల రామకృష్ణారెడ్డికి సమస్యలు వివరిస్తున్న నాయకులు పుట్టపర్తి అర్బన్ : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ తోపాటు పిఆర్టియు రాష్ట్ర, జిల్లా…
ప్రతిభా విద్యార్థులతో కళాశాల నిర్వాహకులు పుట్టపర్తి రూరల్ : ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు మంగళకర కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు ఆ పాఠశాల కరస్పాండెంట్ సురేష్…
నేడు తిరుపతికి సిఎం రాకప్రజాశక్తి – తిరుపతి టౌన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తిరుపతికి రానున్నారు. శ్రీసిటి ఎండి రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు…
ఆందోళన చేస్తున్న తపాలా ఉద్యోగులు హిందూపురం : తపాలా శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తపాలా శాఖ కేంద్ర కమిటీ యూనియన్…