జిల్లా-వార్తలు

  • Home
  • రాష్ట్రంలో తిరిగి వైసిపికే అధికారం : ఎంపీ

జిల్లా-వార్తలు

రాష్ట్రంలో తిరిగి వైసిపికే అధికారం : ఎంపీ

Feb 21,2024 | 21:09

ప్రజాశక్తి-పీలేరు రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి రానుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి అనుకూలంగా సర్వేలు జేజేలు పలుకు తున్నా యని లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌, రాజంపేట పార్లమెంట్‌…

కంచే చేను మేస్తే కాపాడేదెవరు? : సిపిఎం

Feb 21,2024 | 21:08

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ కంచె చేను మేస్తే కాపాడేది ఎవరన్నట్లుగా జిల్లాలో పరిస్థితి ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. బి.కొత్తకోట మండలంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు…

వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఆదినారాయణ ప్రతిభ

Feb 21,2024 | 21:23

ప్రజాశక్తి-నెల్లిమర్ల : అరుణాచల్‌ప్రదేశ్‌ ఇటానగర్‌లో జరిగిన ఖేలో ఇండియా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో కొండవెలగాడకు చెందిన బట్టు అదినారాయణ ప్రతిభ కనబర్చి కాంస్య పతకం సాధించాడు. 81కిలోల…

బొత్సపై పోటీకి కళా లేదా గంటా?

Feb 21,2024 | 21:03

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : జిల్లాను రాజకీయంగా శాసించడంతోపాటు ఉత్తరాంధ్రలో రాజకీయంగా ప్రభావం చూపగల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై మాజీ మంత్రులు కిమిడి…

పోలింగ్‌ కేంద్రాలను ఖరారు చేయాలి : కలెక్టర్‌

Feb 21,2024 | 21:02

ప్రజాశక్తి-విజయనగరం :  జిల్లాలో పోలింగ్‌ కేంద్రాలను ఖరారు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ముందుగా ఇఆర్‌ఒ స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి, వారి…

ఎఎంసి అభివృద్ధికి కృషి : చైర్‌పర్సన్‌

Feb 21,2024 | 21:01

 ప్రజాశక్తి – పూసపాటిరేగ  : పూసపాటిరేగ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేద్దామని చైర్‌పర్సన్‌ చిక్కాల అరుణకుమారి అన్నారు. బుధవారం స్థానిక మార్కెట్‌ కమిటీ…

పరిశ్రమ విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ

Feb 21,2024 | 21:00

 ప్రజాశక్తి – లక్కవరపుకోట :  మండలంలోని శ్రీరాంపురం గ్రామపంచాయతీలో ఉన్న మెసర్స్‌ మా మహామాయ ఉక్కు కర్మాగారం విస్తరణకు బుధవారం ప్రజా అభిప్రాయ సేకరణ చేశారు. జిల్లా…

ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలి

Feb 21,2024 | 20:59

ప్రజాశక్తి – భోగాపురం : ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌ స్కూల్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఎమ్‌. వెంకట కృష్ణారెడ్డి అన్నారు. స్థానిక…

జిందాల్‌ భూనిర్వాసితుల నిరసన దీక్ష

Feb 21,2024 | 20:58

ప్రజాశక్తి-శృంగవరపుకోట  : తమకు న్యాయంగా రావాల్సిన బకాయిలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ, జిందాల్‌ అల్యూమినా కంపెనీ భూ నిర్వాసితులు చేస్తున్న నిరసన బుధవారానికి రెండవ…