జిల్లా-వార్తలు

  • Home
  • ఎయిమ్స్‌కు నీటి సరఫరా పైపులైపు పనులు పూర్తి చేయాలి

జిల్లా-వార్తలు

ఎయిమ్స్‌కు నీటి సరఫరా పైపులైపు పనులు పూర్తి చేయాలి

Jan 11,2024 | 23:55

మాట్లాడుతున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు : మంగళగిరి ఎయిమ్స్‌కు నీటి సరఫరాకు అవసరమైన పైపులైన్‌ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్‌…

నోటీసులతో కుప్పకూలిన అంగన్వాడీ

Jan 11,2024 | 23:54

ప్రజాశక్తి-తాడేపల్లి : ఒకపక్క ఎసిడిపిఒ ఒత్తిడి, మరోపక్క సూపర్‌వైజర్ల బెదిరింపులు దీనికి తోడు గురువారం వెంటనే విధులకు హాజరుకావాలని నోటీసుల నేపథ్యంలో పట్టణంలోని కెఎల్‌రావు కాలనీ హోసన్న…

పే(పీ)ట ముడి

Jan 11,2024 | 23:53

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థి మార్పుపై ప్రతిష్టంభన ఏర్పడింది. సిట్టింగ్‌ ఎంపి లావు కృష్ణదేవరాయులును గుంటూరులో పోటీ చేయాలని పార్టీ…

కొత్తగా 108507 ఓట్ల నమోదు.. 101370 తొలగింపు

Jan 11,2024 | 23:49

మాట్లాడుతున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రానున్న ఎన్నికలు అవాఛనీయ ఘటనలేమీ లేకుండా ప్రశాంతంగా, పారదర్శంగా నిర్వహించడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని పల్నాడు జిల్లా…

మా ఆవేదన సిఎంకు ఇంకా చేరలేదా?

Jan 11,2024 | 23:46

వినుకొండలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం…

హౌసింగ్‌ సహకార సంఘంలో అక్రమాలపై విచారణ

Jan 11,2024 | 23:44

ప్రజాశక్తి-పొదిలి పొదిలి పట్టణంలోని విశ్వనాధఫురం రూరల్‌ హౌసింగ్‌ సహకార సంఘంలో అక్రమాలు జరుగుతున్నట్లు బాధితులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై విచారణ నిర్వహిస్తున్నారు. వేమూరి…

ప్రజల వద్దకు ఎలా వెళ్లాలి : ఎంపిపి

Jan 11,2024 | 23:43

ప్రజాశక్తి -కనిగిరి గ్రామాల్లో ఎలాంటి పనులూ చేయకుండా ప్రజల వద్దకు ఏం మోహం పెట్టుకొని వెళ్లాలని ఎంపిపి దంతులూరి ప్రకాశం ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిషత్‌…

నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

Jan 11,2024 | 23:42

ప్రజాశక్తి-యర్రగొండపాలెం నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈఘటన యర్రగొండపాలెం మండలం పాత గోళ్లవిడిపి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..…

ఎమ్మెల్యేకు రెండుచోట్ల ఓట్లు : జీవీ ఆంజనేయులు

Jan 11,2024 | 23:42

మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు ప్రజాశక్తి – వినుకొండ : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైసిపి 90 శాతం విఫలమైందని, ఆ పార్టీని…