జిల్లా-వార్తలు

  • Home
  • 27 నుండి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌

జిల్లా-వార్తలు

27 నుండి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌

Jan 25,2024 | 00:25

సమావేశంలో మాట్లాడుతున్న జేసీ రాజకుమారి ప్రజాశక్తి-గుంటూరు : నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద లబ్ధిదారులకు అందించిన ఇంటి పట్టాలను జనవరి 27వ తేది నుండి రిజిస్ట్రేషన్లు చేపట్టాలని…

వైఎస్‌ఆర్‌ ఆశయ సాధనకు కృషి: దద్దాల

Jan 25,2024 | 00:25

ప్రజాశక్తి-కనిగిరి: వైసీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమితులైన డాక్టర్‌ దద్దాల నారాయణ యాదవ్‌ పరిచయ కార్యక్రమం బుధవారం స్థానిక పవిత్ర ఫంక్షన్‌ హాల్‌లో ఒమేగా రామిరెడ్డి అధ్యక్షతన…

గడప గడపకు సంక్షేమ పథకాలు

Jan 25,2024 | 00:24

డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడుప్రజాశక్తి -మాడుగుల: ప్రజలందరికీ ఉపకారం చేసేందుకు సీఎం జగన్‌ పలు పథకాలు ప్రవేశ పెడుతున్నారని డిప్యూటీ సిఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు.…

బకాయిలు చెల్లించకపోవటం దుర్మార్గం

Jan 25,2024 | 00:24

గుంటూరులో నిరసన ర్యాలీలో ఉపాధ్యాయులు నరసరావుపేటలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ఉపాధ్యాయులు, ఉద్యోగులు కుటుంబ…

రేపటి రైతు ట్రాక్టర్ల ర్యాలీని జయప్రదం చేయండి

Jan 25,2024 | 00:23

పల్నాడు జిల్లా: కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా…

ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ పోటీలు

Jan 25,2024 | 00:22

ప్రజాశక్తి -మాడుగుల: ప్రతిభగల క్రీడాకారులను గుర్తించేందుకే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రూపొందించారని డిప్యూటీ సియం బూడి ముత్యాలనాయుడు అన్నారు. బుధవారం నియోజకవర్గ…

ఎగబాకుతున్న బియ్యం

Jan 25,2024 | 00:21

ప్రజాశక్తి-గుంటూరు : బియ్యం ధరలు రోజురోజూకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వీటి ధరలను నియంత్రించకపోవటంతో సామాన్యులు పెరిగిన ధరలతో అల్లాడుతున్నారు. ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరలు…

గంజాయి సాగు చేపట్టొద్దు

Jan 25,2024 | 00:17

ప్రజాశక్తి – చింతపల్లి: శీతల వాతావరణం అన్ని రకాల పంటల సాగుకు అనుకూలమని, ఈ విషయాన్ని ప్రతి రైతు గ్రహించి అక్రమ వ్యాపారం గంజాయి సాగు జోలికి…

మూగజీవాల పట్ల ప్రేమతో మెలగాలి

Jan 25,2024 | 00:15

ప్రజాశక్తి – చింతపల్లి : జంతువుల సంక్షేమం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్‌ పి చంద్రశేఖర్‌ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం…