జిల్లా-వార్తలు

  • Home
  • చదువుతో పాటు వ్యాయామం అవసరం

జిల్లా-వార్తలు

చదువుతో పాటు వ్యాయామం అవసరం

Feb 10,2024 | 00:01

చదువుతో పాటు వ్యాయామం అవసరం ప్రజాశక్తి -తిరుపతి సిటీ చదువుతోపాటు శారీరిక వ్యాయామం అవసరమని రుయా ఆసుపత్రి సూపర్డెంట్‌ డాక్టర్‌ రవి ప్రభు అన్నారు. స్తానిక వరదరాజు…

జిజిహెచ్‌లో తగ్గని రద్దీ

Feb 10,2024 | 00:01

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో రోగుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల ఆస్పత్రి ప్రాంగణంలో 11 ఓపి రిజిస్ట్రేషన్‌…

చరిత్రగల శైవ క్షేత్రం పునర్నిర్మాణం

Feb 10,2024 | 00:01

ప్రజాశక్తి – బాపట్ల పట్టణంలో శతాబ్దాల చరిత్ర గల శైవ క్షేత్రమైన సోమేశ్వర స్వామి ఆలయాన్ని రూ.కోటి 10లక్షలతో పునర్నిర్మిస్తున్నట్లు బాపట్ల గ్రూపు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి దివి…

భవ్యకు కలెక్టర్‌ అభినందనలు

Feb 9,2024 | 23:57

భవ్యకు కలెక్టర్‌ అభినందనలుప్రజాశక్తి -తిరుపతి టౌన్‌స్థానిక బైరాగి పట్టెడలోని మహాత్మా గాంధీ మున్సిపల్‌ హై స్కూల్‌ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని కే భవ్య హాకీ…

కృషి, దీక్షతో ఏదైనా సాధించొచ్చుక్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలి- మోహన్‌ బాబు

Feb 9,2024 | 23:54

కృషి, దీక్షతో ఏదైనా సాధించొచ్చుక్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలి- మోహన్‌ బాబుప్రజాశక్తి -రామచంద్రాపురం ( చంద్రగిరి): ప్రతి విద్యార్థి కృషి పట్టుదల, దీక్షను పెంపొందించుకుంటే ఏదైనా సాధించవచ్చని…

సిఐ రాములు నాయక్‌కు సన్మానం

Feb 9,2024 | 23:33

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం సీఐ రాములు నాయక్‌, ఎస్‌ఐ సుదర్శన్‌లను శుక్రవారం గిరిజన నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ ప్రాంత గిరిజన సమస్యలను వారికి వివరించారు. గిరిజనులకు…

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

Feb 9,2024 | 23:30

ప్రజాశక్తి-సంతనూతలపాడు: జగనన్న కాలనీ గృహ నిర్మాణ లబ్ధిదారులు గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎంపీడీవో ఎం శ్రీహరి కోరారు. శుక్రవారం సంతనూతలపాడులోని జగనన్న కాలనీలో గృహ నిర్మాణ…

పుల్లలచెరువులో ‘జయహో బీసీ’

Feb 9,2024 | 23:28

ప్రజాశక్తి-పుల్లలచెరువు: సామాన్య కార్యకర్తనైన నేను నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గానికి సేవ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చాను. ఆశీర్వదించండి. ఈ ప్రాంతాన్ని…

టీడీపీలోకి 15 చెంచు కుటుంబాలు

Feb 9,2024 | 23:27

ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం, గన్నేపల్లె పంచాయతీలోని చెంచు కాలనీకి చెందిన 15 చెంచు కుటుంబాలు…