జిల్లా-వార్తలు

  • Home
  • పదిరోజుల్లో పేదలకు టిడ్కో ఇళ్లు అందజేత

జిల్లా-వార్తలు

పదిరోజుల్లో పేదలకు టిడ్కో ఇళ్లు అందజేత

Feb 26,2024 | 21:46

ప్రజాశక్తి -పార్వతీపురంటౌన్‌ : మండలంలోని అడ్డాపుశీలలో రూ.70 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న టిడ్కో గృహాలను మార్చి మొదటి వారంలో లబ్ధిదారులకు అందజేయనున్నట్టు ఎమ్మెల్యే అలజంగి జోగారావు,…

చంద్రబాబు నాయుడుతోనే బిసిల అభివృద్ధి

Feb 26,2024 | 21:45

జయహో బిసి కార్యక్రమం వేదికపై అభివాదం తెలుపుతున్న టిడిపి నేతలు చంద్రబాబు నాయుడుతోనే బిసిల అభివృద్ధి – వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించుకోవాలి – జయహో బిసి…

బకాయిలు చెల్లించాలి

Feb 26,2024 | 21:44

ప్రజాశక్తి – మక్కువ: ఉపాధిహామీ వేతనదారులకు బకాయి వేతనాలు చెల్లించాలని వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగునాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం…

హౌసింగ్‌ బిల్లు మంజూరైనా జమ కాలేదు

Feb 26,2024 | 21:44

స్పందనలో వినతులు స్వీకరిస్తున్న జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హౌసింగ్‌ బిల్లు మంజూరైనా జమ కాలేదు – సమస్యను పరిష్కరించాలని బాధితుడు జెసికి వినతి – స్పందన విజ్ఞప్తులకు…

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు

Feb 26,2024 | 21:44

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయడమే కాకుండా వాటికి పూర్తి హక్కు పత్రాలను కూడా అందించడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌…

స్టాప్‌ లైన్‌ ఇ- చలానాలు రద్దు చేయాలి

Feb 26,2024 | 21:43

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : స్టాప్‌ లైన్‌ ఈ చలనాలు రద్దు చేయాలని రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కన్వీనర్‌ ఎ.జగన్మోహన్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌…

డబ్ల్యుటిఒ ఒప్పందాలను రద్దు చేసుకోవాలి

Feb 26,2024 | 21:42

నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎ.రాజశేఖర్‌ డబ్ల్యుటిఒ ఒప్పందాలను రద్దు చేసుకోవాలి – రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి – పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి – రైతు,…

విద్యార్థుల మరణాల నివారణకు చర్యలు తీసుకోవాలి

Feb 26,2024 | 21:42

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : గిరిజన విద్యార్థుల మరణాల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, జిఎస్‌యు, గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన నిరుద్యోగ సంఘం, ట్రైబల్‌…

జగనన్నకు చెబుదాంకు 175 వినతులు

Feb 26,2024 | 21:42

ప్రజాశక్తి-విజయనగరం కోట :  జగనన్నకు చెబుదాంలో వివిధ సమస్యలపై అందిన వినతుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని సకాలంలో పరిష్కరించాలని డిఆర్‌ఒ అనిత అధికారులను ఆదేశించారు.…