జిల్లా-వార్తలు

  • Home
  • తొలగని ‘కాంట్రాక్ట్‌’ వెతలు

జిల్లా-వార్తలు

తొలగని ‘కాంట్రాక్ట్‌’ వెతలు

Mar 7,2024 | 21:05

ప్రజాశక్తి – కడప ప్రతినిధికాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరసన సెగల మధ్య నడుస్తోంది. ప్రభుత్వం రెండు నెలల కిందట జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల, మానసిక,…

ఎన్నికల్లో మీడియా పాత్ర కీలకం : కలెక్టర్‌

Mar 7,2024 | 21:03

ప్రజాశక్తి – రాయచోటి ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమగ్రతను, పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరచడంలో మీడియా ఎంతో దోహదం చేస్తుంది. రానున్న సాధారణ, పార్లమెంట్‌ ఎన్నికల్లో మీడియా పాత్ర అత్యంత…

పిటిఎంలో తెలుగు తమ్ముళ్ల రచ్చ

Mar 7,2024 | 21:02

ప్రజాశక్తి-బి.కొత్తకోట తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పిటిఎం మండలంలోని టి.సదుంలో తెలుగుతమ్ముళ్లు రచ్చ చేశారు. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దాసిరిపల్లి జయచంద్రారెడ్డి కారుపై మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ అనుచరులు దాడి…

న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

Mar 7,2024 | 21:02

మాట్లాడుతున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.లీలావతి సభకు హాజరైన న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ప్రజాశక్తి – గుంటూరు లీగల్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం…

విద్యుత్‌ వృథాను అరికట్టాలి : ఎస్‌ఇ

Mar 7,2024 | 21:01

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ యూనిట్‌ రూ.8.60 పైసలుతో కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నామని, పగటిపూట వీధిలైట్లు వెలగకుండా తగు చర్యలు తీసుకొని విద్యుత్‌ వృథాను అరికట్టి బకాయిల…

‘శ్మశానవాటికలకు నోచని దళిత గ్రామాలు’

Mar 7,2024 | 20:58

ప్రజాశక్తి-పీలేరు దేశానికీ స్వాతంత్య్రం సిద్దించి 77 ఏళ్ళైనా శ్మశానవాటికలకు నోచుకోలేక దళిత గ్రామాలు దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయని మాలమహనాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్‌ కుమార్‌…

మిమ్స్‌ ఉద్యోగుల బిక్షాటన

Mar 7,2024 | 20:56

 ప్రజాశక్తి – నెల్లిమర్ల: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు గురువారం 36వ రోజు తమ నిరసనలో భాగంగా బిక్షాటన చేశారు. మిమ్స్‌ యాజమాన్యం…

ప్రాణ రక్షణ కల్పించాలని ఫిర్యాదు

Mar 7,2024 | 20:54

ప్రజాశక్తి- మెంటాడ : ‘మాకు ప్రాణ రక్షణ కల్పించి మా భూములు మాకు ఇప్పించాలి’ అని ఆండ్ర పోలీసు స్టేషన్‌, తహశీల్దార్‌కు గిరిజన, దళిత నిరుపేదలు గురువారం…

రసాయనిక విపత్తుపై మాక్‌ డ్రిల్‌

Mar 7,2024 | 20:52

ప్రజాశక్తి – పూసపాటిరేగ : జిల్లాలోని పారిశ్రామిక వాడగా పిలువబడుతున్న పూసపాటిరేగ మండలంలో బుధవారం రసాయినిక విపత్తుపై జిల్లా అధికార బృందం మాక్‌ డ్రిల్‌ నిర్వహించింది. ఈ…