జిల్లా-వార్తలు

  • Home
  • కనువిప్పు కలిగేనా?

జిల్లా-వార్తలు

కనువిప్పు కలిగేనా?

Feb 17,2024 | 20:28

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : అధికార, ప్రతిపక్షాలకు ఇప్పటికైనా కనువిప్పు కలిగేనా? రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసిన బిజెపికి దూరంగా ఉండేనా? అన్న చర్చ గడిచిన నాలుగు…

సిపిఎస్‌ ఉద్యోగులపై పోలీసుల నిర్భంధం

Feb 17,2024 | 20:26

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : సిపిఎస్‌ మాకొద్దు.. ఒపిఎస్‌ కావాలంటూ ఎపిసిపిఎస్‌ ఉద్యోగులు ఈనెల 18న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు భగం చేసేందుకు యత్నించారు. శనివారం…

వైసిపి పాలనలో ప్రజాధనం దోపిడీ

Feb 17,2024 | 20:23

ప్రజాశక్తి – లక్కవరపుకోట, వేపాడ  : వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమించుకొని వేల కోట్లు ప్రజధనాన్ని దోపిడీ…

వైసిపి పాలనలో ప్రజాధనం దోపిడీ

Feb 17,2024 | 20:21

ప్రజాశక్తి – లక్కవరపుకోట, వేపాడ  : వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమించుకొని వేల కోట్లు ప్రజధనాన్ని దోపిడీ…

కనువిప్పు కలిగేనా?

Feb 17,2024 | 20:04

విజయనగరం ప్రతినిధి : అధికార, ప్రతిపక్షాలకు ఇప్పటికైనా కనువిప్పు కలిగేనా? రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసిన బిజెపికి దూరంగా ఉండేనా? అన్న చర్చ గడిచిన నాలుగు రోజులుగా జిల్లా…

సిహెచ్‌డబ్ల్యులను ఆశాలుగా మార్చండి

Feb 17,2024 | 20:01

సాలూరు: ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను అశాలుగా మార్చి వారికిచ్చే వేతనం, ఇతర సౌకర్యాలు అమలు చేయాలని కోరుతూ డిప్యూటీ సిఎం పి.రాజన్నదొరకు…

ఎపి జెఎసి ఆధ్వర్యాన ఉద్యోగుల ర్యాలీ

Feb 17,2024 | 19:59

సాలూరు : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి జెఎసి ఆధ్వర్యాన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు శనివారం ర్యాలీ చేపట్టారు. జెఎసి తాలూకా యూనిట్‌…

అందరికీ సికిల్‌ సెల్‌ ఎనిమీయా పరీక్షలు

Feb 17,2024 | 19:58

సీతంపేట: గిరిజన గ్రామాల్లో చేపడుతున్న సికిల్‌ సెల్‌ ఎనిమీయా పరీక్షలు 0 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ చేయాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి…

అనారోగ్యంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి

Feb 17,2024 | 19:56

మక్కువ: మండలంలోని ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సీదరపు అశోక్‌ (15) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. శనివారం…