జిల్లా-వార్తలు

  • Home
  • పోలీసులు అప్రమత్తం

జిల్లా-వార్తలు

పోలీసులు అప్రమత్తం

May 22,2024 | 22:21

సమీక్షిస్తున్న ఆర్‌డిఒ భరత్‌నాయక్‌ ప్రజాశక్తి- పలాస సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో వచ్చే నెల 4న కౌంటింగ్‌ ప్రారంభం కానున్న దృశ్య సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అల్లర్లు.…

8 నుంచి రాష్ట్రస్థాయి విద్య, వైజ్ఞానిక తరగతులు

May 22,2024 | 22:19

లోగోను ఆవిష్కరిస్తున్న అశోక్‌ విజయవంతం చేయాలిఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి విద్య, వైజ్ఞానిక శిక్షణా తరగతులను జూన్‌ 8…

వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం

May 22,2024 | 22:17

సామాజిక కార్యకర్త మండే సుధాకర్‌ ప్రజాశక్తి – భీమడోలు వినియోగదారులు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సామాజిక కార్యకర్త మండే సుధాకర్‌ కోరారు. భీమడోలు…

ప్రియం శ్రీ పథకంలో వరం హైస్కూల్‌

May 22,2024 | 22:17

చిన్నారులతో మాట్లాడుతున్న ఐసిడిఎస్‌ పీడీ శాంతిశ్రీ నర్సరీ నుంచి ప్లస్‌-2 వరకు ఒకే క్యాంపస్‌లో విద్య ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ నగరంలో పేద, మధ్యతరగతి విద్యార్థులు…

మొరాయించిన ఆర్‌టిసి బస్సు

May 22,2024 | 22:16

ఎండలో ప్రయాణికుల పాట్లు ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్‌ జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయింది. డిపో నుంచి బయలుదేరి డిపోకు…

కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలి

May 22,2024 | 22:15

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ శ్రీసత్యసాయి మంచినీటి పథకం కార్మికులకు వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, శ్రీసత్య సాయి డ్రింకింగ్‌…

తాగునీటి ట్యాంకులను క్లోరినేషన్‌ చేయాలి

May 22,2024 | 22:14

డిపిఒ శ్రీనివాస విశ్వనాథ్‌ ప్రజాశక్తి – జీలుగుమిల్లి తాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్‌ చేయాలని జిల్లా పంచాయతి అధికారి (డిపిఒ) శ్రీనివాస విశ్వనాథ్‌ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.…

రాక్‌ సిరామిక్స్‌ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

May 22,2024 | 22:11

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌ నెల రోజుల క్రితం అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా తొలగించిన రాక్‌ సిరామిక్‌ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా వర్కింగ్‌…

కార్మికోద్యమ నేత సత్యనారాయణకు ఘన నివాళి

May 22,2024 | 22:10

ప్రజాశక్తి – కాకినాడ స్వాతంత్ర సమరయోధుడు, కార్మి కోద్యమ నేత, ప్రజా ప్రతినిధి, రాష్ట్ర సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు పర్సా సత్యనారాయణకు సిఐటియు నాయకులు ఘనంగా నివాళులర్పించారు.…