జిల్లా-వార్తలు

  • Home
  • ప్రభుత్వ కళాశాలలో చేరాలని ప్రచారం

జిల్లా-వార్తలు

ప్రభుత్వ కళాశాలలో చేరాలని ప్రచారం

May 21,2024 | 20:43

ప్రజాశక్తి – రామభద్రపురం : జిల్లాలోనే అతి పెద్ద పాఠశాలగా పేరొందిన స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను హైస్కూల్‌ ప్లస్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం కళాశాల…

ఎవరికి వారే ధీమా

May 21,2024 | 20:42

ప్రజాశక్తి-గజపతినగరం : గజపతి నగరం నియోజక వర్గంలో వైసిపి, టిడిపి అభ్యర్థులు గెలుపు అవకాశాలపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ ముగియడంతో పార్టీ నాయకు…

లీకేజీ పనుల పరిశీలన

May 21,2024 | 20:42

ప్రజాశక్తి – కడప ప్రతినిధిబ్రహ్మసాగర్‌ రిజర్వాయర్‌ లీకేజీ పరిశీలన కసరత్తు ఊపందుకుంది. గతంలో ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ సంస్థ రూ.52 కోట్లతో లీకేజీ నియంత్రణ పనులు చేపట్టింది. 100…

అక్రమ నిర్మాణాలపై చర్యలేవి..?

May 21,2024 | 20:41

ప్రజాశక్తి- శృంగవరపుకోట : సందిట్లో సడేమియా అన్న చందంగా తయారైంది మండలంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణదారుల పనితీరు. అధికారులు ఎన్నికల నిర్వహణ బిజీలో ఉండగా ప్రభుత్వ డిపట్టా…

సమావేశాలను విజయవంతం చేయాలి- వ్య.కా.స రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసులు

May 21,2024 | 20:39

ప్రజాశక్తి-మదనపల్లి అంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ నెల 23, 24 తేదీల్లో హార్సిలీహిల్స్‌లో నిర్వహిస్తారని, ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసులు…

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

May 21,2024 | 20:37

ప్రజాశక్తి – రాయచోటి వేసవి దష్ట్యా జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి…

4 వరకు ఉత్కంఠే- ఆగని కూడికలు, తీసివేతలు – నాడు ఓటర్ల చుట్టూ… నేడు ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు

May 21,2024 | 20:36

ప్రజాశక్తి – పుల్లంపేట ఎన్నికల పోలింగ్‌ ముగిసినప్పటికీ, గెలుపోటములపై అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎడతెగని ఉత్కంఠం కొనసాగుతుంది. కేవలం అభ్యర్థులు, పార్టీ నాయకుల్లోనే కాదు…

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు

May 21,2024 | 20:31

ప్రజాశక్తి – నందిగామ : నందిగామలో పాత బస్టాండ్‌లో నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు జరుగుతున్న మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శలు వ్యక్తమయ్యాయి. టిబి రోడ్డులో…

దుర్గగుడి కళావేదికపై ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

May 21,2024 | 20:30

ఇంద్రకీలాద్రి దుర్గగుడి మహామండపం ఆరో అంతస్తులోని కళావేదికపై ధర్మపథం కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అమ్మవారి కొండపైన కళావేదికపై విశాఖపట్నంకు చెందిన కళావధామ మ్యూజిక్‌…