జిల్లా-వార్తలు

  • Home
  • ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిశీలన

జిల్లా-వార్తలు

ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిశీలన

Feb 3,2024 | 18:47

ప్రజాశక్తి-విజయనగరం : ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టేందుకు అనువైన కౌంటింగ్‌ కేంద్రాలు, ఇవిఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూములను ఏర్పాటు చేసేందుకు కలెక్టర్‌ నాగలక్ష్మి, ఇతర…

జాబ్‌మేళాలో 42 మంది ఎంపిక

Feb 3,2024 | 18:46

ప్రజాశక్తి-విజయనగరం : స్థానిక బిసి కాలనీ ప్రభుత్వ ఐటిఐలో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన జాబ్‌ మేళాకు నిరుద్యోగుల నుంచి విశేష స్పందన…

మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం

Feb 3,2024 | 18:45

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ధ్యేయమని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ఉద్ఘాటించారు. శనివారం స్థానిక తోటపాలెం,…

సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పాలన

Feb 3,2024 | 18:44

ప్రజాశక్తి-గరివిడి : రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా గత నాలుగున్నరేళ్లుగా కార్యక్రమాలు అమలు చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తమ పనితనం బాగుందని, ప్రభుత్వం…

పిఎస్‌ టీచర్స్‌ ఫోరం ఉపాధ్యక్షునిగా స్వామి ప్రసాద్‌

Feb 3,2024 | 18:22

స్వామి ప్రసాద్‌ ను సత్కరిస్తున్న టీచర్స్‌ ప్రజాశక్తి-మండపేట ఎపి ఫిజికల్‌ సైన్స్‌ టీచర్స్‌ ఫోరం జిల్లా శాఖ ఉపాధ్యక్షునిగా మండలంలోని ద్వారపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో…

మండపేట మున్సిపల్‌ కమిషనర్‌గా రాము

Feb 3,2024 | 18:03

కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న రాము ప్రజాశక్తి-మండపేట మండపేట మున్సిపల్‌ కమిషన ర్‌గా బొడ్డేపల్లి రాము శనివారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా విశాఖపట్నం జోనల్‌ కమిషనర్‌గా…

మిడ్డే మీల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Feb 3,2024 | 18:01

ఎంఇఒకు వినతిపత్రం అందజేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు ప్రజాశక్తి-అమలాపురం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సిఐటియు) ప్రభుత్వాన్ని…

పాఠశాలకు మైక్ వితరణ

Feb 3,2024 | 16:06

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : నన్నూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పరిమళ అధ్యక్షతన మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షులు షేక్ అబ్దుల్లా మరియు…

పోరాటాలకు బాసటగా.. సిపిఎం విరాళాల సేకరణ

Feb 3,2024 | 16:07

ప్రజాశక్తి – తిరుపతి సిటి : పేదల పోరాటాలకు బాసటగా ఉంటున్న సిపిఎంకు విరాళాలిచ్చి ఆదరించాలని సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు హరికిషోర్‌, జిల్లా కార్యదర్శి వందవాసి…