ఓటు వేయటం ఉద్యోగి బాధ్యత
ప్రజాశక్తి-గుంటూరు : ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలి చైతన్య వంతమైన సమాజ నిర్మాణం, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావాలని…
ప్రజాశక్తి-గుంటూరు : ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలి చైతన్య వంతమైన సమాజ నిర్మాణం, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావాలని…
ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ప్రారంభమైంది. స్థానిక ఏసీ కాలేజిలో పిఒలు, ఎపిఓలకు శిక్షణ అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్…
మాట్లాడుతున్న విశ్రాంత ఐఎఎస్ డాక్టర్ పి.కృష్ణయ్య ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య హక్కు చట్టంను అమలు చేస్తే ప్రజల పాలిట శాపంగా…
మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : పేదలకు అండగా ఎర్ర జెండా ఉంటేనే న్యాయం జరుగుతుందని సిఐటియు రాష్ట్ర నాయకులు వి.ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా…
మాదలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న చుక్కా చంద్రపాల్,సిపిఎం, సిపిఐ నాయకులు సత్తెనపల్లి రూరల్ : విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపితో అంటకాగుతున్న…
ప్రజాశక్తి-సంతనూతలపాడు ఒంగోలులో సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బిఎన్ విజరుకుమార్ నివాసంలో ఆదివారం మండలంలోని మైనంపాడు గ్రామ అంబేద్కర్ నగర్లోని వైసీపికి చెందిన 60 కుటుంబాలవారు ఆళ్ల…
పల్నాడు జిల్లా: జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదివారం పరిశీలించేందుకు సుడిగాలి పర్యటన చేశారు. పెదకూర పాడు జిల్లా పరిషత్ ఉన్నత…
పోలీస్ తీరుపై విఎన్ఆర్ ఆగ్రహంప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఓటర్లను ప్రలోభపెడుతున్న వారిని పట్టిచ్చినా పోలీసులు వదిలేస్తున్నారంటూ వైసిపి అభ్యర్థి విజయానందరెడ్డి ఆదివారం స్థానిక వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట…
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం ప్రజాశక్తి-శ్రీకాళహస్తి స్థానిక శ్రీకాళహస్తీశ్వరాలయ నిత్యాన్నదాన పథకానికి పట్టణానికి చెందిన ఒరుగు దయాసాగర్ రెడ్డి, మధుమతిరెడ్డి దంపతులు ఆదివారం లక్షా 11 వేలా ఒక్క…