జిల్లా-వార్తలు

  • Home
  • అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలి

జిల్లా-వార్తలు

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలి

Dec 5,2023 | 21:20

సత్యాగ్రహ దీక్ష చేస్తున్న అగ్రిగోల్డ్‌ బాధితులు ప్రజాశక్తి- ఇచ్ఛాపురం అగ్రిగోల్డ్‌ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వి.వి నాయుడు కోరారు. పట్టణంలో అగ్రిగోల్డ్‌ బాధితులు…

కుంభవృష్టి..!

Dec 5,2023 | 21:19

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు జిల్లాను ముంచెత్తాయి. 24 గంటల పాటు ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు కుంభవృష్టి వర్షం కురిసింది.…

పంచాయతీల పరిస్థితి అత్యంత దారుణం

Dec 5,2023 | 21:17

ప్రజాశక్తి – ప్రొద్దుటూరు( పుట్టపర్తి సర్కిల్‌)రాష్ట్రంలో పంచాయతీల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. మంగళ వారం…

పాణిగ్రాహి జీవితం నిత్య పోరాట చైతన్యం

Dec 5,2023 | 21:17

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు ప్రజాశక్తి- పలాస విప్లవ సాంస్కృతికోద్యమ యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి పోరాట జీవితానికి వర్తమాన ప్రాసంగికత, ప్రాధాన్యం ఎంతో ఉందని, ఆయన జీవితం నిత్య…

సామాజిక కార్యకర్తలకు సన్మానం

Dec 5,2023 | 21:16

ప్రజాశక్తి – బెలగాం : అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని నిరాశ్రయుల వసతి గృహంలో వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులను ఐఆర్‌పిడబ్ల్యు సంస్థ…

‘టెక్స్‌టైల్‌ పార్కుకు మోక్షమెప్పుడో..?’

Dec 5,2023 | 21:15

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ నియోజకవర్గంలోని మైలవరం మండలంలో చేనేతల ఆశాకిరణం, కలల స్వప్నం అయిన టెక్స్‌టైల్‌ పార్కు ప్రారంభమెప్పుడా అని ఎపి చేనేత కార్మిక సంఘం…

ప్రతిభను వెలికి తీసే వేదిక ఆడుదాం ఆంధ్ర

Dec 5,2023 | 21:14

ప్రజాశక్తి – సీతంపేట : మండలంలోని కుడ్డపల్లిలో ఆడుదాం ఆంధ్ర పోస్టర్ను కార్యదర్శి వై.పాపారావు, సర్పంచులు నరసమ్మ, ప్రతినిధి బాపయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను గుర్తించి…

తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధం

Dec 5,2023 | 21:13

 ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌  :  భారీ తుపానును ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి అధికారులను…

పక్కాగా కులగణన

Dec 5,2023 | 21:13

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రామారావు కవిటి: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణన సర్వే పక్కాగా చేపట్టాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు సూచించారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు,…