జిల్లా-వార్తలు

  • Home
  • పంటలను కాపాడుకోడానికి ఇలా చేయండి

జిల్లా-వార్తలు

పంటలను కాపాడుకోడానికి ఇలా చేయండి

Dec 8,2023 | 20:27

మిర్చి మొక్కజొన్న పంటలు పరిశీలించి రైతులకు సలహాలు సూచనలు చేస్తున్న డాట్‌ సెంటర్‌ శాస్త్రవేత్త వరప్రసాద్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తుపాను ప్రభావానికి గురైన పంటలను కాపాడుకునేందుకు…

రైతులెవ్వరూ అధైర్య పడొద్దు : ఎమ్మెల్యే

Dec 8,2023 | 20:25

కొండకావురులో నేలవాలిన అరటితోటను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, తదితరులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పంటలు నష్టపోయిన రైతులెవ్వరూ అధైర్య పడొద్దని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి…

ఆడుదాం ఆంధ్ర క్రీడా కిట్లు పంపిణీ

Dec 8,2023 | 19:47

ప్రజాశక్తి – జీలుగుమిల్లి రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 15 నుంచి జరిగే ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కిట్లు శుక్రవారం పంపిణీ చేసినట్లు ఎంపిడిఒ కెఆర్‌ఎస్‌.కృష్ణ ప్రసాద్‌…

స్తీ, పురుషులను సమానంగా చూడాలి

Dec 8,2023 | 19:15

ప్రజాశక్తి – మండవల్లి స్త్రీ, పురుషులు వేరు వేరు కాదని, సమాజంలో ఇద్దరి విలువ ఒక్కటేనని ప్రతిఒక్కరు గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎపిఎం రాజశ్రీ తెలిపారు.…

ఫుట్‌ బాల్‌ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేత

Dec 8,2023 | 19:13

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం ఇటీవల రాష్ట్రస్థాయి పుట్‌బాల్‌ పోటీలలో పాల్గొన్న తాడువాయి హైస్కూల్‌ విద్యార్థులకు దాతలు క్రీడా దుస్తులు అందజేశారు. శుక్రవారం తాడువాయి ప్రభుత్వ హైస్కూల్‌ క్రీడాకారులు…

ప్రతిరైతునూ ప్రభుత్వం ఆదుకుంటుంది : మంత్రిర రజిని

Dec 8,2023 | 19:10

మిర్చి పొలాన్ని పరిశీలిస్తున్న మంత్రి రజిని ప్రజాశక్తి – నాదెండ్ల : తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పొలాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని శుక్రవారం…

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం 

Dec 8,2023 | 19:06

పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు ప్రజాశక్తి – జీలుగుమిల్లి రైతులెవ్వరూ అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని…

ప్రగల్భాలు పలికిన పంటల బీమా ఎక్కడ?

Dec 8,2023 | 18:22

నరుకుళ్లపాడు వాగు సమీపంలోని పొలంలో దెబ్బతిన్న మినుము పైరును చూపుతున్న నాయకులు ప్రజాశక్తి-అమరావతి : నష్టం వాటిల్లిన పంట ఫొటో తీసి పెట్టిన వెంటనే 25 శాతం…

పి.ఎర్రగొండ గురుకుల బాలికల కాలేజీకి మహిళా ప్రిన్సిపాల్ ని నియమించాలి

Dec 8,2023 | 16:57

గిరిజనసంఘం డిమాండ్ ప్రజాశక్తి-రాజవొమ్మంగి : ఏపిటీడబ్ల్యూ ఆర్ బాలికల కళాశాలలో బాలికలు ఇబ్బందుల నేపథ్యంలో తక్షణం మహిళా ప్రిన్సిపాల్ నియమించాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా…