జిల్లా-వార్తలు

  • Home
  • దున్నపోతులకు అంగన్‌వాడీల వినతులు

జిల్లా-వార్తలు

దున్నపోతులకు అంగన్‌వాడీల వినతులు

Jan 2,2024 | 23:17

ప్రజాశక్తి – యంత్రాంగం తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు 22వ రోజైన మంగళవారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గత 21…

ఉరితాళ్లతో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల నిరసన

Jan 2,2024 | 23:15

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం సమగ్రశిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలోకి విలీనం చేసి, రెగ్యులర్‌ చేయాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని లేక పోతే ఉరి…

ఆటస్థలం అన్యాక్రాంతం

Jan 2,2024 | 23:13

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి’ ఆడుదాం ఆంధ్రా’ పేరుతో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామంటూ ప్రచారం చేస్తున్న వైసిపి సర్కారు ఆచరణలో భిన్నమైన విధానాలను అవలంభిస్తోంది. ఆటల్లో ఆణిము త్యాలను వెలికితీస్తామంటూ…

దున్నపోతు ప్రభుత్వంఇంటికెళ్లడం ఖాయం’సోది’ చెప్పిన అంగన్‌వాడీలుజిల్లావ్యాప్తంగా నిరసనల హోరునేడు కలెక్టరేట్‌ ముట్టడికి సన్నద్ధం

Jan 2,2024 | 23:11

దున్నపోతు ప్రభుత్వంఇంటికెళ్లడం ఖాయం’సోది’ చెప్పిన అంగన్‌వాడీలుజిల్లావ్యాప్తంగా నిరసనల హోరునేడు కలెక్టరేట్‌ ముట్టడికి సన్నద్ధం గత 22 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా దున్నపోతుపై వర్షం పడిన చందంగా…

నీటి సమస్యపై నిలదీసిన సిపిఎం ఎంపిటిసి

Jan 2,2024 | 23:07

నీటి సమస్యపై నిలదీసిన సిపిఎం ఎంపిటిసిప్రజాశక్తి – రేణిగుంటరేణిగుంట పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో రేణిగుంటలో నీళ్ల సమస్య,…

మున్సిపల్‌ కార్మికుల అర్ధనగ ప్రదర్శన

Jan 2,2024 | 23:01

మున్సిపల్‌ కార్మికుల అర్ధనగ ప్రదర్శనప్రజాశక్తి – గూడూరు టౌన్‌, యంత్రాంగంఏ.పి.మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సి.ఐ.టి.యు) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపుమేరకు తిరుపతి జిల్లా…

పోలింగ్‌ సరళిపై 25న మాక్‌ పోల్‌ నిర్వహణ

Jan 2,2024 | 22:59

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: పోలింగ్‌ సరళిపై అవగాహన నిమిత్తం పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఈనెల 25న మాక్‌పోల్‌ నిర్వహణ చేపట్టాలని విద్యాశాఖ, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారులను జిల్లా కలెక్టర్‌…

పేరుకే ‘సిరి’పురం కాలనీకనీస సౌకర్యాలు ‘కరువు’

Jan 2,2024 | 22:58

పేరుకే ‘సిరి’పురం కాలనీకనీస సౌకర్యాలు ‘కరువు’ప్రజాశక్తి – తిరుపతి (మంగళం) తిరుపతి పట్టణం సిరిపురం కాలనీ పేరుకే ‘సిరి’పురం.. కనీస సౌకర్యాలు కరువు. ఈ కాలనీలో దాదాపు…

రోటరీ గోల్డ్‌ అధ్యక్షునిగా గోపీనాధ్

Jan 2,2024 | 22:57

ప్రజాశక్తి-కాకినాడరోటరీ గోల్డెన్‌ జూబ్లీ క్లబ్‌ 2025-26 సంవత్సరానికి నూతన అధ్యక్షునిగా వంశీ హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ గోపీనాథ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు క్లబ్‌ అధ్యక్షులు నరహరిశెట్టి రవికృష్ణ ప్రకటించారు.…