జిల్లా-వార్తలు

  • Home
  • కాలువలో పడిన కారు

జిల్లా-వార్తలు

కాలువలో పడిన కారు

May 11,2024 | 15:56

ప్రజాశక్తి-కారంచేడు(బాపట్ల) : కారంచేడు వద్ద ఆంజనేయస్వామి బొమ్మ సమీపంలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది. శనివారం చీరాల నుంచి కారంచేడు వైపు అతివేగంగా వచ్చిన ఒక కారు…

వల్లభ స్వామి ఆలయంలో మజ్జిగ పంపిణీ

May 11,2024 | 16:17

ప్రజాశక్తి – పెద్దాపురం : వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని యాత్రికులకు మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయ అధికారులు శనివారం తెలిపారు.…

ఉరవకొండలో వైసిపి రోడ్‌ షో

May 11,2024 | 14:15

ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : ఎన్నికల ప్రచారం చివరి రోజున ఉరవకొండ పట్టణంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శనివారం భారీ రోడ్‌ షో నిర్వహించారు. ఈ…

జగన్‌ వేధింపులతో పక్కరాష్ట్రాలకు పరిశ్రమలు పరార్‌ : లోకేష్‌

May 11,2024 | 13:55

తిరుపతి : 2019లో రాయలసీమ మీ బిడ్డనంటూ వచ్చి ముద్దులు పెట్టారు, అందరం మోసపోయాం. రాయలసీమకు పట్టిన క్యాన్సర్‌ గడ్డ జగన్‌. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయలేదు.…

ఇండియా బ్లాక్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలంటూ… సిపిఎం ముమ్మర ప్రచారం

May 11,2024 | 13:01

పెదబయలు (అల్లూరు) : ఓటువేసి గెలిపించాలని పనికి ఆహార పథకం కూలీలను సిపిఎం అభ్యర్థిస్తూ … అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో గల సీతగుంట, వనబంగి…

ప్రజలపై వైసీపీ ప్రభుత్వం మోయలేని భారాలు మోపింది : ఇండియా వేదిక నాయకులు

May 11,2024 | 12:05

ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల) : వైసిపి ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాలు మోపిందని ఇండియా వేదిక నాయకులు విమర్శించారు. శనివారం మండల పరిధిలోని పందిళ్ళపల్లిలో జరిగిన ప్రచార మీటింగ్లో…

జగన్‌ మాటలు నమ్మి ముస్లింలు మోసపోవద్దు

May 11,2024 | 11:51

ప్రజాశక్తి – వేంపల్లె (కడప) : జగన్‌ మాటలు నమ్మి ముస్లిం మైనార్టీలు మోసపోవద్దని టిడిపి ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ మహమ్మద్‌ షబ్బీర్‌ అన్నారు. శనివారం…

గిరిజన గ్రామాల్లో సిపిఎం ముమ్మర ప్రచారం

May 11,2024 | 11:39

సీతంపేట (మన్యం) : సీతంపేట మండలం పూతికవలస, డుంబంగివలస, సర్వంపాడు, సిరికొండ, ఒబ్బంగి, తుంబలి, తొంబలిగూడ, తదితర గిరిజన గ్రామాల్లో సిపిఎం ముమ్మరంగా ప్రచారం చేపట్టింది. శ్రీకాకుళం…

కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి

May 11,2024 | 11:33

జియ్యమ్మవలస (మన్యం) : కుక్కలు దాడి చేయడంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురంలో జరిగింది. ఈరోజు తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన…